Monday, April 29, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Bajarang dal activists

బజరంగ్ దళ్ కార్యకర్తలకు బెయిలు!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రవక్త ముహమ్మద్‌కు వ్యతిరేకంగా అగౌరవ నినాదాలు చేసిన నలుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను గురువారం అరెస్టు చేశారు. వారిని ఆదివారం సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వారికి...
2 Fighter Jets Collapsed in Madhya Pradesh

గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమాన...
Two planes crashed

మొరానా సమీపంలో కూలిన సుఖోయ్-30, మిరాజ్-2000

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని మొరానాలోని పహాడ్‌గఢ్‌లో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్30, మిరాజ్-2000 శనివారం కూలిపోయాయి. ‘ఎయిర్‌ఫోర్స్ టీమ్ అక్కడికి చేరుకుంటోంది’ అని మొరానా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్‌వారియా తెలిపారు....
Another 12 cheetahs will arrive next month

వచ్చే నెల మరో 12 చీతాలు రాక

న్యూఢిల్లీ: దేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు...

పంట వ్యర్థాల బూడిద నుంచి ప్రత్యామ్నాయ కలప

మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్‌ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste...

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

సిటిబ్యూరోః గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9.315 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్‌కు...

పంచ పద్మాలు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను...
Importance of voting in democracy

ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
Digvijay Singh slams Centre over Surgical Strike

సర్జికల్ దాడులపై అవాస్తవాలు ప్రచారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సర్జికల్ దాడులను ప్రశ్నించారు. సర్జికల్ స్రైక్స్‌పై కేంద్రం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని సోమవారం విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో భారత్ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో...

నర్మదా లోయలో అరుదైన డైనోసార్ గూళ్లు

మధ్యప్రదేశ్ నర్మదాలోయలో శాకాహారియైన అరుదైన డైనోసార్ టిటానోసార్స్ గూళ్లను పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గూళ్లలో 256 గుడ శిలాజాలను కనుగొన గలిగారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్‌పుర్‌కొల్‌కతా, భోపాల్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌సైన్సు...

మార్చురిలోని మృతదేహం కన్ను మాయం

  మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నది. హాస్పిటల్‌ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే...
Parliament security breach

సిగ్గు… సిగ్గు!

మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్‌లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
Join BJP or bulldozers are ready: Mahendra Singh Sisodia

బిజెపిలో చేరకపోతే బుల్‌డోజర్లే

గుణ/భోపాల్ : బిజెపిలో చేరండి లేకపోతే ముఖ్యమంత్రి బుల్‌డోజర్ కూల్చివేతలకు సిద్ధం కండని మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు ఈ మంత్రి వెలువరించిన బెదిరింపులు వివాదాస్పదం...
US Supreme Court cancelled reservation in Colleges

ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!

దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...
Will snakebite deaths decrease?

పాముకాటు మరణాలు తగ్గుతాయా?

కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
Don't make controversial comments on movies:modi

సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు

న్యూఢిల్లీ: సినిమాలు, సినీ ప్రముఖులపై అనవసరంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ కమలంపార్టీ కార్యకర్తలకు సూచించారు. పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు సినిమాలను విమర్శించడం తగదని ప్రధాని హితవు పలికారు. న్యూఢిల్లీలో...

నాగోబా జాతరకు సర్వం సిద్ధం

ఇంద్రవెల్లి : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్...
Khammam BRS Sabha

ఖమ్మం సభకు గ్రేటర్ గులాబీ సైన్యం

మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం...
lalu prasad yadav mulayam singh yadav

బహుజన యోధుడు

ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
Shashi Tharoor

బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్

2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం! కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో...

Latest News