Home Search
విమానం - search results
If you're not happy with the results, please do another search
9/11 దాడులకు గుర్తుగా బైడెన్, ఒబామా, క్లింటన్ సంఘీభావం
న్యూయార్క్: న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఉగ్రదాడి స్మారక వార్షిక దినం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్క్లింటన్ , ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్...
ఢిల్లీ ఫ్లాట్లో జమ్మూ నేత శవం
మృతుడు ఎన్సి మాజీ ఎమ్మెల్సీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు త్రిలోచన్ సింగ్ వజీర్ పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్లో ఓ ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మృతి...
56 సరికొత్త సైనిక రవాణా విమానాలు
స్పెయిన్తో డీల్కు కేంద్రం ఆమోదం
కాంట్రాక్టులో టాటా సంస్థకు వాటా
కొనుగోళ్ల విలువ రూ 21000 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోకి త్వరలోనే సరికొత్త సైనిక రవాణా విమానాలు రానున్నాయి. 60 ఏండ్ల క్రితం నాటి...
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
ఢిల్లీకి బయల్దేరిన కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ భవన్కు సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారు. వసంత్...
ది లాస్ట్ సోల్జియర్
అఫ్ఘాన్ వీడివెళ్లిన చిట్టచివరి అమెరికన్ సైనికుడు
అగ్రరాజ్యం నిష్క్రమణ పూర్తి
విమానాశ్రయం తాలిబన్ల వశం
కథ ముగిసింది : బైడెన్
విజయం సాధించాం
కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన
కాబూల్/వాషింగ్టన్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానా...
20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ సమర్థించుకున్నారు. మిలిటరీలోని అన్ని విభాగాల...
రేపు హస్తినకు బయలుదేరనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో...
మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన..
హైదరాబాద్:టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో...
భారతీయుల తరలింపులో ఆటంకం
అడ్డుకున్న తాలిబన్లు
ఎయిర్పోర్టుకు చేరని 140 మంది
34 మందితోనే కదిలిన వాయుదళ విమానం
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో ప్రజలు దేశం వీడివెళ్లకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. 140 మంది హిందువులు, సిక్కు అఫ్ఘన్లు కాబూల్ వీడి...
అతికష్టం మీద 24 మంది రాక
కాబూల్ నుంచి భారత్కు చేరిక
న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో పరిస్థితి దిగజారిన నేపథ్యంలో గురువారం 24 మంది భారతీయ పౌరులను, 11 మంది నేపాలీలను ఇక్కడికి చేర్చారు. ప్రత్యేక సైనిక విమానంలో...
ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు
తృటిలో తప్పిన ప్రమాదంపై ఎఎఐబి దర్యాప్తు నివేదిక
ముంబై : జనవరి 29 న ఎయిర్ ఏషియా, ఇండిగో విమానాలు ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చినా తర్వాత అప్రమత్తం కావడంతో అవి...
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
కాబూల్లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవులలోని మాలేకు విమాన సర్వీసు పున:ప్రారంభమైంది. ఇండిగో విమాన సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి...
సురక్షాప్రయాణ బంధన్
కాబూల్ నుంచి ఢిల్లీకి క్షేమంగా
ఒక్కరోజు 400 మంది తరలింపు
భారతీయులు 329 మంది
ఇద్దరు అఫ్ఘన్ ఎంపీలు కూడా
న్యూఢిల్లీ: కల్లోల అఫ్ఘనిస్థాన్ నుంచి ఆదివారం భారతదేశం దాదాపుగా 400 మందిని ఇక్కడికి...
భారత్ చేరుకున్న అఫ్ఘన్లకు పోలీయో టీకాలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వస్తున్నవారికి ఉచితంగా పోలియో టీకాలు ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికి పోలీయో టీకాలు...
తాలిబన్ల ‘రక్తదాహం’
జర్మనీ జర్నలిస్టు బంధువును కాల్చిచంపిన దారుణ ఉదంతం
ప్రముఖ జర్మనీ టివి చానల్ జర్నలిస్టు కోసం ఇల్లిల్లూ సోదాలు
కాల్పుల్లో మరో బంధువుకు కూడా గాయాలు
ఈ సంస్థకు చెందిన మరి ముగ్గురు జర్నలిస్టలపైనా
తాలిబన్ల దాడి...
హెచ్ఎఎల్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
బెంగళూరు: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) సంస్థలను సందర్శించారు. కర్నాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి...
భారత దౌత్యకార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
కీలక పత్రాల కోసం వెతికి ఉంటారని అనుమానం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెబుతున్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచకవైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల...
అఫ్ఘన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం..
అఫ్ఘనిస్తాన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం ఇది. రైలులో సాధారణ బోగీని తలపిస్తున్న ఇది అమెరికా సైనిక విమానం. కాబూల్ నుంచి అమెరికా వెళ్లాల్సిన ఈ విమానంలో ఏకంగా 640మంది ప్రయాణించారు. అయితే...