Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
డిసిపిని నెట్టేసిన భట్టి విక్రమార్క
కాంగ్రెస్ నేతల జులుం.ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి
హైదరాబాద్: రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్లు చేయి చేసుకున్నారు....
ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టి లాగారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ప్రస్టేషన్లో విచక్షణ కోల్పోయారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్...
రాజ్ భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యుఐ నేతలు…
ఎఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్...
విపక్షాల ట్రాప్లో పడొద్దు
నిర్వాసితులకు ఇప్పటికే రూ.200కోట్లు
చెల్లింపు ఎకరాకు రూ.15లక్షల నష్ట
పరిహారమిచ్చాం కేవలం 84 ఎకరాల
పైనే వివాదం హుస్నాబాద్కు నీళ్లు
రాకుండా కాంగ్రెస్, బిజెపి అడ్డు
తగులుతున్నాయి ఎవరికీ అన్యాయం
చేయం, కోర్టుకెక్కినవారికీ...
మమత అఖిలపక్షం సశేషం
ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రపతి రేసుకు పవార్ నో
తెరపైకి గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్లు
21న మరోసారి సమావేశానికి నిర్ణయం
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో...
మూడో ఇడి ఎదుట రాహుల్
ఇడి ప్రశ్నలకు రాహుల్ జవాబు
యంగ్ఇండియన్ ధార్మిక సంస్థనే
లాభాపేర్జనకు పెట్టలేదని వివరణ
వాదనను తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ
ఆధారాలు తెలియచేయాలని డిమాండ్
మొత్తం మీద 30 గంటల విచారణ
తిరిగి శుక్రవారం...
ఎపి సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావుకు పోస్టింగ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుకు సుదీర్ఘ విరామం తర్వాత ఎపి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు...
రాజకీయంగా ఎదుర్కోలేక ఈడితో వేధింపులు: జగ్గారెడ్డి
హైదరాబాద్: సోనియా, రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి ఈడిని ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''దేశవ్యాప్త...
గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు: మంత్రి హరీశ్
సిద్దిపేట: గౌరవేల్లి రిజర్వాయర్ సంఘటనపై సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్ రావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దు అనే లక్ష్యంగా ప్రతిపక్షాల కుట్రలు...
మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈడీ విచారణకు నిరసనగా ఢిల్లీలో వందలాదిమంది...
ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలే: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు...
టిఆర్ఎస్ దూరం
కాంగ్రెస్తో వేదిక పంచుకోవడం ఇష్టంలేకే విపక్షాల భేటీకి హాజరుకావొద్దని నిర్ణయం
రాష్ట్రపతి అభ్యర్థిని ముందే నిర్ణయించడంపై కినుక
ముఖ్యనేతలు, పార్టీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయం
ప్రగతిభవన్లో సీనియర్ నేతలతో సిఎం కెసిఆర్...
నేడు విపక్షాల కీలక భేటీ
రాష్ట్రపతి ఎన్నికపై ఉమ్మడి అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన చర్చ
హాజరుకానున్న కాంగ్రెస్ సహా పలు పక్షాలు
ఎన్సిపి అధినేత పవార్తో మమత ప్రత్యేక భేటీ
నేను రాష్ట్రపతి రేసులో ఉండబోను : శరద్...
రెండోరోజు 9 గంటలు
కాంగ్రెస్ నేత రాహుల్పై ఇడి ప్రశ్నల పరంపర
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి 19 గంటల పాటు విచారణ
నేడూ హాజరుకు అధికారుల ఆదేశం
కాంగ్రెస్ నేతల నిరసనలు, అరెస్టు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో...
నేను రాష్ట్రపతి రేసులో లేను: శరద్ పవార్
ఎన్సిపి అధినేత శరద్ పవార్ స్పష్టీకరణ
పవార్తో ప.బెంగాల్ సిఎం మమత భేటీ
నేడు టిఎంసి నేతృత్వంలో విపక్షాల కీలక సమావేశం
న్యూఢిల్లీ/ముంబై : రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సిపి...
దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది: జగ్గారెడ్డి
హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, అలాంటి వారు బిజెపిలో ఉన్నారా అని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ జాతీయ...
రెండో రోజు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజూ విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా...
మోడీ రాజకీయ వేధింపులకు పరాకాష్ట: గెహ్లోట్
న్యూఢిల్లీ: సోనియా, రాహుల్లపై ఇడి విచారణలు ప్రధాని మోడీ, బిజెపి నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రతీక పరాకాష్ట అని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ విమర్శించారు. మోడీ దురహంకార ధోరణికి...
నుపూర్ శర్మకు కోల్కత పోలీసుల సమన్లు
కోల్కత: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బిజెపి నుంచి సస్పెన్షన్కు గురైన ఆ పార్టీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు కోల్కత పోలీసులు సమన్లు జారీచేశారు. నుపూర్ శర్మపై నార్కదంగ పోలీసు...
రాహుల్ గాంధీకి లంచ్ విరామం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారంనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల సేపు విచారణ సాగింది. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను...