Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్రోద్యమ నినాదాలు
భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమ రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్య్ర...
కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను.. సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ
కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను
జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పని చేయలేను
సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు....
ఈడి సమన్లపై రాజ్యసభలో ఖర్గే, ఘోయల్ వాగ్వాదం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల సంధర్భంలోనే విపక్ష నాయకులకు సమ్మన్లు పంపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) వేధించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. అంతేకాక ఆయన విపక్షనాయకులను...
మోడీకి భయపడే ప్రసక్తే లేదు : రాహుల్
ఈడీ చర్యలపై కాంగ్రెస్ నేత స్పందన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించి తనతోపాటు ఇతర విపక్ష పార్టీల గొంతుకలను...
ఇవిగో అనుమతులు
అబద్ధాలు చెప్పి
అధికారంలోకి రాలేరు
కాళేశ్వరానికి అన్ని అనుమతులిచ్చి
ఇప్పడు తప్పడు ఆరోపణలా?
కాళేశ్వరంపై కేంద్ర మంత్రులది తలోమాట
ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరోలా పార్లమెంట్లో
మెచ్చుకోలు.. ప్రజాక్షేత్రంలో తప్పుడు మాటలు
పూటకోలా మాట్లాడి పబ్బం...
రేవంత్ రెడ్డి.. నన్ను అనసవరంగా రెచ్చగొట్టొద్దు..!
రేవంత్రెడ్డి నన్ను అనసవరంగా రెచ్చగొట్టొద్దు..! కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై స్పందించను
తనకు ఇష్టమున్న పార్టీలోకి రాజగోపాల్రెడ్డి వెళ్లారని వ్యాఖ్య
తనను అనుమానించేలా రేవంత్ వ్యాఖ్యానించారని ఆరోపణ
రేవంత్రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్:...
రేవంత్రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్
హైదరాబాద్: బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంఎల్ఎ రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్మెయిలర్గా పేరున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డికి బిజెపిపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. ఊసరవెల్లి...
వృద్ధులకు రైల్వేఛార్జీల్లో మళ్లీ రాయితీలు కల్పించాలి
కేంద్రానికి డిఎంకె ఎంపి కనిమోళి వినతి
న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్డౌన్ విధించినప్పుడు రైలు ఛార్జీల్లో వయోవృద్ధులకు, దివ్యాంగులకు రాయితీలు ఎత్తివేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని కల్పించాలని డిఎంకె ఎంపి...
మార్గరేట్ ఆల్వా అభ్యర్థిత్వానికి ఆప్ మద్దతు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరేట్ ఆల్వాకు మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) బుధవారం...
యంగ్ ఇండియా లిమిటెడ్ ఆఫీసుకు సీల్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి తాకిడి
సోనియా నివాసం వద్ద భారీగా బలగాలు
కాంగ్రెస్ కార్యాలయం రోడ్డు దిగ్బంధం
మోడీ రాజకీయ కక్ష సాధింపు
నిరసనకు దిగిన కాంగ్రెస్
సహకరించనందుకే చర్య
ఇడి...
పీఎంఎల్ఎ చట్టంపై తీర్పు ప్రమాదకరం.. 17 విపక్ష పార్టీల ఆందోళన
న్యూఢిల్లీ : పీఎంఎల్ఎ చట్టం 2002 కు 2019లో సవరణలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఈడీ అరెస్టులు,...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
ములుగు : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి మిమ్మల్ని కొత్తింట్లోకి తోలడం సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ములుగు...
దాని కోసమే పార్టీ మారినట్టు నిరూపించు: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఎ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలపై ఆయన రీకౌంటర్ ఇచ్చారు....
ప్రధానికి ఆరేళ్ల పాప లేఖ!
సంపాదకీయం: రెండు వారాల గలభా, గందరగోళం, నిరసనలు, సస్పెన్షన్ల తర్వాత సోమవారం నాడు అధిక ధరలపై లోక్సభలో చర్చ జరిగినందుకు సంతోషించాలో, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సమస్య విడిచిపెట్టి దేశ...
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...
కేంద్రానికి ఫుల్… రాష్ట్రానికి నిల్
భారీగా పెరిగిన సెస్ ఆదాయంలో రాష్ట్రాలకు రూపాయి ఇవ్వని కేంద్రం
202122లో కేంద్రానికి
రూ.3,74,471 కోట్ల ఆదాయం
రాష్ట్రాల విన్నపాలు బుట్టదాఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సెస్, సర్చార్జీల రూపంలో...
తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తల్లిని అవమానిస్తుంటే శత్రువు పంచన చేరాడని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు...
రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు…
రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఫలానా వ్యక్తికి ఓటేస్తే...
ఈడీ, సిబిఐ చీఫ్ల పదవీకాలం పొడిగింపు.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...