Saturday, May 18, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Trumpet of the India Alliance elections

ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం

పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
Doors still open for alliance with TMC Says Jairam Ramesh

తృణమూల్‌తో పొత్తుకు ఇంకా అవకాశం

బెంగాల్ సీట్లపై మమత ప్రకటించినా ఇండియా కూటమిలో సభ్యురాలే బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్...

బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం: జైరామ్ రమేష్

గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఒక వైపు నిర్ణయించగా, మరొక వైపు కాంగ్రెస్ తనదైన ధీమాతో ముందుకు సాగుతోంది. రానున్న...
Rahul Gandhi in Madhya Pradesh Yatra

అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది

నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’...

మద్దతు ధరలకు చట్టబద్ధత , కులాలవారి జనగణన

భోపాల్ : రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతాంగానికి కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి)పై చట్టబద్ధత...
Rahul Gandhi-led Bharat Jodo Nyay Yatra to enter MP

మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్...

సిఎం రేవంత్ పవర్‌ఫుల్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దే శంలోని 100 మంది అత్యంత శక్తివంతమై న భారతీయుల జాబితాను విడుదల చేయ గా, అందులో సిఎం రేవంత్ రెడ్డి...

మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా

హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్‌ఎస్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్‌ఎ...
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో సిఎంకు 39వ స్థానం మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేయగా, అందులో సిఎం...
Jagga Reddy commends Rajiv Gandhi visionary leadership

మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...

కర్నాటక విధాన సౌధలో పాకిస్థాన్ నినాదాలు

బెంగళూరు : కర్నాటక విధాన సౌధలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు వెలువడటం వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఈ అభ్యంతకర నినాదాలు వెలువడినట్లు...
Give priority to OBCs in filling Rajya Sabha posts

రాజ్యసభ పోస్టుల భర్తీలో ఓబిసిలకు ప్రాధాన్యతనివ్వండి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాహుల్ గాంధీ ఆశయాల సాధన మేరకు చట్టసభలలో బడుగు బలహీన వర్గాలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ఐ కమిటీ ఓబీసీ సెల్...

వయనాడ్ నుంచి సిపిఐ పోటీ

తిరువనంతపురం: రారున్న లోక్‌సభ ఎన్నికల కోసం కేరళలోని కీలమైన నాలుగు స్థానాలకు సిపిఐ తన అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక వయనాడ్ లోక్‌సభ...
Will Scrap Agnipath if we come to power: Mallikarjun Kharge

అధికారంలోకి వస్తే అగ్నీపథ్ రద్దు చేస్తాం: మల్లికార్జున్ ఖర్గే

పాత రిక్రూట్‌మెంట్ విధానం తెస్తాం సాయుధ బలగాల నియామకాల్లో యువతకు ‘అన్యాయం’ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సుమారు 2 లక్షల మంది యువత భవిత అనిశ్చితం రాష్ట్రపతి ముర్ముకు ఖర్గే...

భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక

లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి...

ప్రైవేట్ కంపెనీల నుంచి బిజెపి వసూళ్ల దందా: జైరాం రమేష్

న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల నుంచి విరాళాలు వసూలు చేయడానికి దర్యాప్తు సంస్థలను బిజెపి ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ప్రభుత్వం హఫ్తా వసూల్(మామూళ్ల వసూళ్లు)పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్...
Priyanka Gandhi Vadra set to join Nyay yatra in Moradabad

న్యాయ్ యాత్రలోకి ప్రియాంక

మొరాదాబాద్‌లో చేరనున్న కాంగ్రెస్ నేత యుపి తదుపరి దశలో భాగస్వామ్యం న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో శనివారం...
People protest Against Pakistan Govt in POK

చిగురిస్తున్న ‘ఇండియా’

కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...

చిగురిస్తున్న ‘ఇండియా’

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...

ఎట్టకేలకు యుపిలో పొత్తు

లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...

Latest News