Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
సిఎస్ రిలీవ్
తెలంగాణకు సోమేశ్కుమార్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు
ఆ వెనువెంటనే రిలీవ్ చేస్తూ డిఒపిటి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని హైకోర్టు ఆదేశం
రాష్ట్ర విభజన సమయంలో ఎపికి సోమేశ్
కేటాయింపు క్యాట్ను ఆశ్రయించి
తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్
క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని
హైకోర్టును...
గ్రీన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి సంతోష్
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగ స్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ,...
అండగా నేనుంటా: ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ని గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా...
5లక్షల మందితో ‘అదిరిపోవాలి’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు...
అత్యాచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో ఎఆర్ కానిస్టేబుల్ను పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...రాజ్భవన్రోడ్డు, ఎంఎస్ మక్తాకు చెందిన యువతి(21)కు...
పిసిసి వచ్చినా.. ఇంకే పదవి దక్కినా అణకువగా వుండాలి: మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి అయినా, ఇంకేదైనా పదవి వచ్చినోళ్లు అణుకువగా వుండాలని మధుయాష్కీ హితవు పలికారు. తాము...
ప్రగతి భవన్ ముట్టడించిన బిజేవైఎం కార్యకర్తలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజేవైఎం కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్ను ముట్టడించారు. పెద్ద ఎత్తున బిజెవైఎం కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి నేపథ్యంలో...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
జనవరిలో పోడు భూముల సమస్య పరిష్కారం
హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో విద్య, వైద్యం,...
దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ ఇస్సంపల్లి భూవిరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు ప్రభుత్వం, కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ‘మన ఊరు మనబడి”. సర్కార్ బడుల బలోపేతమే...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
క్రీస్తు బోధనలు ఆచరణీయం..
హైదరాబాద్ : అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని పండుగలను అధికారికంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రం లౌకిక స్పూర్తికి ప్రతీకగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపండుగను ప్రభుత్వాలు పట్టించుకోని విషయం తెలిసింది. తెలంగాణ రాష్ట్రం...
మళ్లీ కలబడిన చేతులు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈసారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీ రు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు...
వేయి ఆలోచనలకు పుస్తక ప్రదర్శనలే వేదిక: కెటిఆర్
హైదరాబాద్ : వంద పూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను జ్ఞాన...
హైదరాబాద్ కు రానున్న పంజాబ్ ముఖ్యమంత్రి
హైదరాబాద్: మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ హైదరాబాద్ కు రానున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భగవంత్ మాన్ భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ...
రోహిత్ రెడ్డిపై ఇడి ప్రశ్నల వర్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు ఎంఎల్ఎ పైలెట్ రోహిత్ రెడ్డి ఇడి విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఇడి కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్రెడ్డి చేరుకోగా...
కెసిఆర్తో నేడు పంజాబ్ సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. తాజ్ కృష్ణాలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. అనంతరం ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్తో భేటీ...
చేతిలో చీలిక
సీనియర్ నేతల తిరుగుబాటు ఎఫెక్ట్...
కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం
రెండుగా చీలిన కాంగ్రెస్
పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి
‘సేవ్ కాంగ్రెస్’ ఉద్యమ బాట పట్టిన సీనియర్ నేతల డుమ్మా
సీనియర్ల నిర్ణయాన్ని కాదని సమావేశానికి...
సొంత పార్టీ నేతలపై వ్యతిరేక పోస్టులు పెడతామా?: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో హైడ్రామా క్లైమాక్స్కు చేరాయి. గాంధీ భవన్లో టిపిసిసిస ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశానికి హాజరుకాకుండా సీనియర్లు నిరసన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. రేవంత్ రెడ్డి...