Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
కొలువుల కొండ
మరో 16,940 పోస్టులకు త్వరలో అనుమతులు
డిసెంబర్లో నోటిషిషన్లు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఉద్యోగ నియామకాలపై టిఎస్పిఎస్సి ఛైర్మన్, అధికారులతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 16,940 పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం...
3 ప్రా’జై’క్టులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మూడు సాగు నీటి ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంగళవారం మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.కేంద్ర...
షర్మిల అరెస్ట్.. బెయిల్
షర్మిల అరెస్ట్.. బెయిల్
ప్రగతి భవన్ ముట్టడి యత్నం భగ్నం
పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి
ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతిభవన్వైపు రాక
పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి షర్మిల కారు...
సమష్టి కృషితోనే అభివృద్ధి ఫలాలు
ఆర్థిక వనరులు, సంపద పెరగడంతో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి
ప్రజలకు అందాల్సిన సౌకర్యాలకై మనమంతా కలసి పనిచేయాలి
తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి
రాష్ట్ర అభివృద్ధితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి
ప్రభుత్వం నుంచి...
సిఎం కేసిఆర్ను కలిసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
మన తెలంగాణ/తాండూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ను తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్లో సిఎం కేసిఆర్ను తాండూరు ఎమ్మెల్యే కలిసి పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు...
సభకు సవరణ బిల్లులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం తగు కసత్తును కూడా మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు...
కొత్తగా స్వయం సహాయక బృందాల ఏర్పాటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై బిఆర్కెఆర్...
బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తున్న గవర్నర్
గవర్నర్లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తున్న బిజెపి
సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ గవర్నర్ తమిళిసై బిజెపి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సిపిఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ఆరోపించారు....
పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం, సోమవారం కార్తీకమాసంలో చివరిది కావడంతో భక్తుల రాకతో ఈ రెండురోజులు పలు ఆలయాలు...
ఆ రెండింటిలోనూ మోడీ విఫలం..
జీ-20 సదస్సు.. పర్యావరణ సదస్సులో ఫెయిల్
గుజరాత్ ఎన్నికల కోసమే తెరపైకి కామన్ సివిల్ కోడ్ -
ఈసీ చర్యలు అభ్యంతరకరం
మీడియాతో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు
గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర...
రోడ్లు అద్దంలా మెరవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మత్తుల పనులన్నీ శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వచ్చే నెల రెండవ వారంలోగా పూర్తి కావాలన్నారు....
తక్షణమే కుల గణన నిర్వహించండి: విహెచ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియార్ నాయకులు వి.హనుమంతరావు సైతం కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కుల...
ముఖ్యమంత్రిని కలిసిన ఉప్పల శ్రీనివాస్గుప్త
మనతెలంగాణ/ హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించి, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆదరణ తగ్గలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త...
గవర్నర్ రాజకీయం చేస్తోంది: మంత్రి జగదీష్ రెడ్డి
గవర్నర్ రాజకీయం చేస్తోంది
బిజెపి రెండో ఆఫీస్ రాజ్ భవన్లో ఉంది
మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: గవర్నర్ రాజకీయం చేస్తుందని, బిజెపి మొదటి ఆఫిస్ నాంపల్లిలో ఉంటే రెండో ఆఫీస్...
ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదు
మన తెలంగాణ/చిన్నకోడూరు: పొరుగున ఉన్న ఎపిలో పోలవరం ప్రాజెక్ట్ మొదలై దశాబ్ధకాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు.. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లైనా పట్టొచ్చు.. మన రాష్ట్రంలో 4 ఏళ్లలోనే కాళేశ్వరం...
నారాయణపేటకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: నారాయణపేటకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, మంత్రులు వేముల...
వచ్చే నెలలో పోడు పట్టాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను డిసెంబర్లో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ...
వచ్చే నెలలో పొడు భూముల పట్టాల పంపిణీ
వచ్చే నెలలో పొడు భూముల పట్టాల పంపిణీ
నెలాఖరులోగా వెరిఫికేషన్, సర్వేలు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...
ప్రధాని పర్యాటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో వివిధ శాఖల అధికారులతో ఆయన...