Home Search
అటల్ - search results
If you're not happy with the results, please do another search
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఆరు ఓవర్లలో...
పంజాబ్ లక్ష్యం 160
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో 20 ఓవర్లలో...
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో 15 ఓవర్లలో నాలుగు...
ప్రైవేట్ కుట్ర ఆపండి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు...
ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం
అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
‘పవన్’ దుమారం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్కు హాజరయ్యేందుకు బయల్దేరిన ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను...
ఢిల్లీ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్కు వెళుతున్న ఖేరాను విమానం నుంచి కిందకు దింపివేసి పోలీసులు అరెస్టు చేయడంతో...
కక్ష సాధింపు దాడులు
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీపై తరచూ ఒంటికాలిపై లేచే ప్రధాని మోడీ పాలన అంతా అప్రకటిత ఎమెర్జెన్సీయేనని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువైంది. తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవారినందరినీ ఇడి, సిబిఐ, ఐటి దాడులకు...
‘ఫైర్’ తుపానులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు
గత నవంబర్ నుండి అమెరికాలో సుమారు రెండు లక్షల మంది భారతీయ సాఫ్ట్వేర్ పనివారిని పలు కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయని అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన వార్త పెద్ద కలకలం రేపింది....
నటి జమున కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటి జమున(86) కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో జమున నటించారు. 1953లో పుట్టిల్లు...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఆర్జెడి నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
యూత్ పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని మౌనిక
మనతెలంగాణ/హైదరాబాద్ : గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కె.మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో...
చైనా విషయంలో పిఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ...
బయోపిక్లో వాజ్పేయిగా పంకజ్ త్రిపాఠీ
ముంబై : మాజీ ప్రధాని , కవిగా కూడా పేరొందిన అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బయోపిక్లో వాజ్పేయి పాత్ర పోషిస్తున్నారు....
ఒట్టు గట్టు మీద పెట్టి..
సంపాదకీయం: ఆయారామ్ గయారామ్ల హర్యానాను మించిపోయి కప్పల తక్కెడగా మారిన గోవాలో బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు పాలక బిజెపిలో చేరిపోయిన ఘట్టం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి...
తెలంగాణ కవిత్వాన్ని తూచిన తరాజు
ప్రాంతీయ అస్తిత్వ స్పృహ, లోతైన విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, ఖచ్చితమైన సూత్రీకరణ కాంచనపల్లి విమర్శకు ప్రధాన లక్షణాలు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులైన కాంచనపల్లి గోవర్ధన రాజు మంచి విమర్శకులు కూడా . ఇటీవల...
ఒకే ఒక్కడు కెసిఆర్
అద్భుత పథకాలతో దేశానికే ఆదర్శం : నితీశ్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనతి కాలంలోనే తెలంగాణను దేశంలోనే అగ్రపథంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని బీహార్ సిఎం నితీశ్కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు....
బాలిక అవయవదానం.. ఆరుగురికి ప్రాణదానం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన ఒక 15 ఏళ్ల బాలిక తన అవయవాలతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసింది. ఆ బాలిక గుండె మరణం అంచున ఉన్న...