Home Search
అటల్ - search results
If you're not happy with the results, please do another search
వేడుకలకు హాజరు కాని ఖర్గే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?
న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస...
మణిపూర్ సిఎంను మార్చరెందుకు?
మణిపూర్ రాష్ర్టం చాలా చిన్నది. అక్కడ జరిగిన హింస మాత్రం చాలా భయంకరమైంది! దీని వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో! అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఆ పదవిలో ఇంకా ఎందుకు...
పాక్ ప్రధాని చర్చల మాట
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. ఇండియా పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన...
అవిశ్వాసం అసలు ఉద్దేశం
దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి...
అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్...
భారతదేశ చంద్రయాన్ యాత్ర.. కీలక మజిలీలు
ఇస్రో తలపెట్టిన చంద్రయాన్కు విశేష సుదీర్ఘ చరిత్ర ఉంది. సంబంధిత చంద్రుడి అన్వేషణ క్రమపు ఘట్టాల విషయాలు పలు దశల్లో సాగిన మలుపులు అనేకం ఉన్నాయి.
వాటి వివరాలు:
2003 ఆగస్టు 15: అప్పటి ప్రధాని...
హమారా..ఇస్రో మహాన్
శ్రీహరికోట : చంద్రుని వైపు, ఆ తరువాత గ్రహాంతర దిశలో కీలక మైలురాయిగా, ఓ ముఖ్యమైన ముందడుగుగా శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం...
నాకేం వయసు మీరింది..నేనెందుకు రిటైర్ కావాలి: శరద్ పవార్
ముంబై: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలంటూ అజిత్ పవార్ చేసిన సలహాకు ఆయన బాబాయ్, ఎన్సిపి అధినేత శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగుతానని, పార్టీ...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
మహారాష్ట్రలో రెండు వంతెనల పేర్లు మార్పు
ముంబై : మహారాష్ట్ర లోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం బుధవారం రెండు వంతెనల పేర్లు మార్చింది. వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. అలాగే ముంబై ట్రాన్స్హార్బర్ లింక్కు...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
అవినీతికి తావులేకుండా మోడీ పాలన
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి
140 కోట్ల మంది భారతీయులే మోడీ కుటుంబం
కాంగ్రెస్ హయంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ... అవినీతి ఎక్కువ
కేంద్ర మాజీ మంత్రి, ఎంపి,...
తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్కు ఉంది
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల...
కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..
న్యూస్డెస్క్: అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లరాదని ఆదేశిస్తూ ఒక కంపెనీ యాజమాన్యం తన సెక్యూరిటీ గార్డు చేత ఆఫీసు తలుపులకు తాళం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
రవి...
పోఖ్రాన్ అణుపరీక్షలతో ఘనమైన ఖ్యాతి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారతదేశం సాధికారతకు సాంకేతికతను వాడుకుంటుంది. అంతేకానీ ఆధిపత్యం చాటుకునేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పోఖ్రాన్లో 1998 నాటి అణుపరీక్షల ఘట్టం అత్యంత కీలక విషయం అని ప్రధాని...
కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే కర్నాటక ఖజానా ఖాళీ కాగలదు: మోడీ
చిత్రదుర్గ(కర్నాటక): ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన హామీలను నెరవేరిస్తే కర్నాటక ఖజానా ఖాళీ కాగలదని మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ...
పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..
బెంగళూరు: కర్ణాటకలో బిజెపి సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. కర్ణాటకలో ఉమ్మడి...
పంజాబ్ మాజీ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95)మంగళవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న బాదల్ వారం రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని...
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ 14 ఓవర్లలో...