Monday, April 29, 2024
Home Search

అటల్ - search results

If you're not happy with the results, please do another search

దూరాలను తగ్గించే అటల్ సీ బ్రిడ్జి..

ముంబై : దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతువు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటిహెచ్‌ఎల్)ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాకపోకలకు ఆరంభించారు. ముంబై నవీ ముంబైలను కలిపే ఈ...
Atal Bridge

అటల్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తర్వాత ప్రారంభించారు. దాదాపు 300 మీటర్ల పొడవు మరియు 14 మీటర్ల...
Atal Pension Yojana

అటల్ పెన్షన్ యోజనలో పన్ను చెల్లింపుదారుల చేరికపై నిషేధం

నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ పన్ను ఆదాయం ఉందని బయటపడితే ఖాతా క్లోజ్ ముంబై: అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో...
Atal bihari vajpayee death anniversary

పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి

హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
India's share in global space economy will reach 8 percent

100 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇస్రో దత్తత

  విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానంపై ఆసక్తి పెంచడానికి యత్నం బెంగళూరు : విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి ఎలెక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఆప్టిక్స్, స్పేస్ టెక్నాలజీ , మెటీరియల్ సైన్స్‌ల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చి...
atal tunnel is dedicated to soldiers Says Rajnath

అటల్ టెన్నెల్‌ సైనికుల‌కే అంకితం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో నిర్మించిన అటల్ సొరంగమార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పిర్ పంజల్ పర్వత శ్రేణుల్లో మనాలి నుంచి...

అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ (వీడియో)

సిమ్లా : హిమాలయ పర్యతాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా...

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ

కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె...
Skippers Rahul Gaikwad fined 12 lakh each

ఒకే మ్యాచ్‌లో ఇద్ద‌రు కెప్టెన్ల‌కు జ‌రిమానా..

లక్నోలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో తమ జట్లు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్, అతని చెన్నై సూపర్ కింగ్స్ కౌంటర్ రుతురాజ్...
Punjab target 200 runs

పంజాబ్ లక్ష్యం 200

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లలో 8...
Lucknow lost second wicket

రెండో వికెట్ కోల్పోయిన లక్నో

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఆరు ఓవర్లలో రెండు...
Independent mp candidate K Padmarajan filed 239 nominations

239 సార్లు నామినేషన్.. రాజకీయ దిగ్గజాలపై పోటీ

ఎలక్షన్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్.. నామినేషన్ వెయాల్సిందే. అలా వేసిన నామినేషన్లు ఎన్నో తెలుసా.. ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో నిమినేషన్ వేశారు. అందుకే ఆయనను ఎలక్షన్ కింగ్ అని...
TMC MP Says India bloc like Filter Coffee

ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది

కోల్‌కత: లోక్‌సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్‌సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...

రాజ్యాంగాన్ని మార్చడానికి 400 ఎంపి స్థానాలు ఆశిస్తోన్న బిజేపి : ఉద్ధవ్ థాకరే

రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చివేయడానికి లోక్‌సభ ఎన్నికల్లో 400 కు మించి ఎంపిస్థానాలను గెలవాలని బీజేపీ కోరుకుంటోందని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరే గురువారం ధ్వజమెత్తారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా గుహగర్‌లో...
Facts-Distortion on Central Funding

కేంద్ర నిధులపై వాస్తవాలు-వక్రీకరణలు

‘నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి. లేకుంటే అబద్ధమే నిజంగా మారి దేశాన్ని నాశనం చేస్తుంది’ డా. బిఆర్ అంబేడ్కర్. ‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం వెయ్యి మైళ్ళు...

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...

నీటి పొదుపే మేటి పొదుపు

జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయ దిగుబడిలో 10 శాతం వరకు 600 మిలియన్ రైతులు సమష్టిగా...
Bharata Ratna award to L.K. Advani

భారత రత్నం

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ...

ఎల్‌కె అద్వానీకి భారత రత్న..

న్యూఢిల్లీ: తనకు ప్రకటించిన భారత రత్న అవార్డు వ్యక్తిగా తనకు లభించిన గౌరవమేగాక తన జీవితమంతా తన శక్తిమేరకు పాటించిన ఆదర్శాలకు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని బిజెపి కురువృద్ధ నాయకుడు లాల్ కృ్షష్ణ...

నేషనల్ హైవేలపై 1,000 రెస్టు హౌస్‌ల నిర్మాణం

న్యూఢిల్లీ:భారతదేశం అత్యంత వేగంగా పురోగమిస్తోందని, తన ప్రభుత్వం మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరో రెండు, మూడు...

Latest News