Home Search
కరోనా బాధితుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో కొత్తగా 1166 కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కొవిడ్ పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1166 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన...
దేశంలో కరోనా తగ్గుముఖం..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,084 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో 1,241మంది...
దేశంలో కొత్త కరోనా కేసులు 71,365
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,10,12,869 మంది బాధితులు...
ఎపిలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కొవిడ్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 26,236 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1891 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి...
దేశంలో లక్షకు దిగువన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 83,876 కరోనా సోకింది. తాజాగా మరో 895 మంది వైరస్ తో చనిపోయారు. అదే...
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. 1059మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,27,952 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1059...
ఎపిలో కొత్తగా 4వేల కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ పాజిటీవ్ కేసులు 5వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,886 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 4,198 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గత 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇందులో...
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
దేశంలో కొత్తగా 3లక్షల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, వరుసగా ఐదో రోజు కూడా దేశంలో మూడు లక్షల పాజిటీవ్ కేసులు...
దేశంలో కొత్తగా 3.33 లక్షలకు పైగా కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 3,33,533 మందికి కరోనా వైరస్ సోకగా 525 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
దేశంలో కరోనా ఉప్పెన
రెండున్నర లక్షల కొత్త కేసులు
ముందు రోజు కంటే 27 శాతం ఎక్కువ
5 వేలకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
3 శాతానికి పెరిగిన క్రియాశీల రేటు
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసులు తాజాగా...
దేశంలో కొత్తగా 2.47లక్షలకు పైగా కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 విజృంభణ క్రమ క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏకంగా 2 లక్షలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,47,417...
ఢిల్లీలో 1000మంది పోలీసులకు కరోనా..!
న్యూఢిల్లీ: కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన ఢిల్లీలో దాదాపు 1000మంది పోలీసులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని (ఢిల్లీ పోలీస్) అదనపు పిఆర్ఒ అనిల్మిట్టల్ తెలిపారు. బాధితుల్లో అదనపు పోలీస్...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు మూడు రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ రోజు లక్షకు పైగా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,52,717 పరీక్షలు నిర్వహించగా.....
ఎపిలో కొత్తగా 840 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 840 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 33,750 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 123 మంది బాధితులు...