Home Search
కరోనా బాధితుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో కొత్తగా 2వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,539 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
దేశంలో 2వేలకు పడిపోయిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2503 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 27 మంది...
దేశంలో కొత్తగా 3,116 కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,116 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 47మంది బాధితులు ప్రాణాలు...
దేశంలో కరోనాతో 104మంది మృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 104 మంది బాధితులు...
దేశంలో కరోనాతో 158మంది మృతి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,476 మందికి కరోనా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య...
దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు....
ఎపిలో కొత్తగా 101 కరోనా కేసులు
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా...
6 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
లక్ష దిగువకు క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్య అదుపులోనే ఉంది. సోమవారం 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 6 వేలకు దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ...
దేశంలో 8వేలకు పడిపోయిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ...
దేశంలో కొత్తగా 10వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 243మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం...
దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,28,67,031కి చేరింది. ఇందులో 4,21,89,887 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,12,622 మంది మహమ్మారికి...
దేశంలో కరోనా తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 235మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4,28,51,929కి చేరింది....
తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 385 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
ఎపిలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో...
దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో 514 మంది మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,23,558కి, మరణాలు 5,09,872కి చేరాయి. మొత్తం కరోనా బాధితుల్లో 4,18,43,446...
దేశంలో 50వేల దిగువకు కరోనా కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో 804మంది...
దేశంలో కొత్తగా 50వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,407 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో నిన్నటితో పోలిస్తే...