Thursday, May 16, 2024
Home Search

రిలయన్స్ ఇండస్ట్రీస్ - search results

If you're not happy with the results, please do another search
Adani stocks fall

సగానికి పైగా కరిగిపోయిన అదానీ సంపద

న్యూస్‌డెస్క్: అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తుల క్షీణత ఆగడం లేదు. మంగళవారం కూడా అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన దరిమిలా...
Alphabet shares fall sharply

ఒక్క తప్పు.. 8లక్షల కోట్లు ఆవిరి

న్యూయార్క్ : ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఒక్క రోజులో 100 బిలియన్ డాలర్ల (రూ.8,24,545 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. గూగుల్ కొత్త చాట్‌బాట్ ‘బార్డ్’ ప్రచార...
Mukesh Ambani richest person in India

భారత కుబేరుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ…. అదానీ ఔట్

న్యూస్ డెస్క్: ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవ్వడమంటే ఇదే కాబోలు..ఏడాది క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ స్థానంలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూపు చైర్మన్...
Adani slips to 4th position in global billionaires ranking

నాలుగో స్థానానికి పడిపోయిన అదానీ

న్యూఢిల్లీ : ప్రపంచ బిలినీయర్ల జాబితాలో రెండో స్థానానికి చేరిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తాజాగా నాలుగో ర్యాంక్‌కు పడిపోయారు. అంటే ఆయన రెండు స్థానాలు దిగువకు చేరారు. బ్లూమ్‌బెర్గ్...
Karan and Anant

మహారాష్ట్ర ఆర్థిక సలహా మండలిలో అనంత్ అంబానీ, కరణ్ అదానీ

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీలను ఆర్థిక సలహా మండలి(ఈఎసి) సభ్యులుగా నియమించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
Telecom ready for 5G services in 2023

2023లో 5జి సేవలకు టెలికాం సిద్ధం.. చార్జీలు పెరగొచ్చు

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో(2023) 5జి నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు టెలికాం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సేవలను ప్రజలకు తక్కువ రేటుకే అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు...
300 kgs gold donation by mukesh ambani

300 కేజీల బంగారం దానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తల్లి అయిన తర్వాత తొలిసారి ఇండియాకు రావడంతో ఆ కుటుంబలో సందడి వాతావరణ నెలకొంది. ఇషా కవల పిల్లలతో కలిసి అమెరికా...
20 of top 500 global companies are Indian firms

టాప్ 500 గ్లోబల్ కంపెనీల్లో 20 భారతీయ సంస్థలు

న్యూఢిల్లీ : ప్రపంచంలో 500 అత్యంత విలువైన కంపెనీల్లో 20 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరంలో ఎనిమిది కంపెనీల నుంచి ఇప్పుడు 20కి భారతీయ కంపెనీల సంఖ్య పెరిగింది. ఈ...
Sensex 25 Nov

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నెగటివ్‌గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి....
Adani flagship plans up to $2.5 bn FPO

అదానీ భారీ ‘ఎఫ్‌పిఒ’ ప్లాన్

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో- ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ)కి రావచ్చు. కంపెనీ తన ఎఫ్‌పిఒ ద్వారా దాదాపు రూ.20,000 కోట్లను మార్కెట్...
Isha Ambani gave birth to twins

కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ

  న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. నవంబర్ 19న పుట్టిన కవలల్లో ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి ఇషాతో పాటు వారి...
Problems for customers with SBI server down

ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!

  ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
PM Modi to launch 5G Services on Oct 1

అక్టోబర్ 1నుంచి 5జి సేవలు

అక్టోబర్ 1నుంచి 5జి సేవలు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి 79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం 10శాతానికి పడిపోనున్న 2జి,...
Goutham adani income 1612 crore per day

అదానీ ఆమ్దానీ డబుల్

గతేడాదిలో రెట్టింపైన అదానీ సంపాదన ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి మొదటి స్థానానికి చేరిన వైనం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 వెల్లడి న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్...
Adani group overtakes Tatas

టాటాలను అధిగమించిన అదానీ గ్రూప్

మార్కెట్ క్యాప్‌లో అగ్రస్థానం,  రెండో స్థానానికి పడిపోయిన టాటా గ్రూప్ మూడోస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబయి : రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ మరో మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా, రిలయన్స్‌లను...

గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తి

ప్రస్తుతం 154.7 బిలియన్ల డాలర్ల(రూ. 12.34 లక్షల కోట్లు) విలువైన, గౌతమ్ అదానీ జెఫ్ బెజోస్,  బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లను అధిగమించి సంపన్నుల జాబితాలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. న్యూఢిల్లీ: అమెజాన్‌ అధినేత జెఫ్‌...
Jio Tariffs likely to increase

జియో టారిఫ్‌లు పెంచే అవకాశం

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆగస్ట్ 29న ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రిలయన్స్ జియో 5జి సేవల కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు....
Reliance Jio 5G service JioPhone 5G launch

జియో 5జి సేవలు, 5జి ఫోన్

29న రిలయన్స్ ఎజిఎంలో ప్రకటన ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశం(ఎజిఎం) 2022 ఈ నెలాఖరున జరుగనుంది. ఈ నెల 29న వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎజిఎం...
Mukesh Ambani Draws Zero Salary For Second Year

ముకేశ్ అంబానీకి ‘సున్నా’ వేతనం

న్యూఢిల్లీ : వరుసగా రెండో సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై కరోనా...

ఒడిదుడుకుల మధ్య దిగువన ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

      ముంబై: అత్యంత ఒడిదుడుకుల సెషన్‌లో భారత బెంచ్‌మార్క్ సూచీలు ఆగస్టు 4న స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.73 పాయింట్లు లేదా 0.09% క్షీణించి 58,298.80 వద్ద, నిఫ్టీ 6.20...

Latest News