Home Search
హరితహారం - search results
If you're not happy with the results, please do another search
దుండిగల్ విద్యుత్ ప్లాంటు సిద్దం
14.5 మెగా వాట్ల ఉత్పతి సామర్ధం
త్వరలో ప్రారంభిస్తాం కమిషనర్ రోనాల్డ్ రోస్
మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన గాలి,ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడమే లక్షంగా జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తోంది. ఇందుకు...
మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్
ముశిపట్ల గ్రామాన్ని సందర్శించి పనుల పరిశీలన
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను శుక్రవారం యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదును, ధరణీ రిజిస్ట్రేషన్లను పరిశీలించారు....
దశాబ్ది సంపద వనాల లక్ష్యాలను పూర్తి చేయాలి
వచ్చే నెల రెండవ వారంలో హారితహారం ద్వారా చేపట్టాల్సిన ప్లాంటేషన్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్లో అధికారులకు సూచించిన సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద...
వజ్రోత్సవ భారతి…హరితవర్ణ హారతి
మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ను ప్రారంభించిన మంత్రులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. శనివారం భారత...
ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకోవాలి
వనపర్తి ప్రతినిధి : స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారాన్ని అందించే వృక్షాలను సంరక్షించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత అని ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పాన్ని తీసుకోవాలని జిల్లా...
సమవృద్ధిగా వానలు కురవాలంటే అడవులను రక్షించాలి
మహబూబ్నగర్ బ్యూరో : సమృద్ధిగా వానలు కురవాలంటే అడవులను రక్షించి చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడాలని , ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని డిఐజి ఎల్.ఎస్. చౌహన్ అన్నారు. హరితహారంలో భాగంగా...
కొత్తగా ఇల్లు కట్టేవారు ముందుగా చెట్లు పెంచాలి
మహబూబ్నగర్ బ్యూరో : చల్లటి ఆరోగ్య తెలంగాణకు చెట్లే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్...
సిఎం కెసిఆర్ కృషితోనే రాష్ట్రంలో పచ్చదనం: గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించారని, ఆయన కృషి కారణంగానే తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరి శాతం ఘనంగా పెరిగిందని తెలంగాణ శాసన...
అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు: హరీశ్ రావు
సిద్ధిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
కోటి వృక్షార్చనకు నేడు కెసిఆర్ శ్రీకారం
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా 9వ విడత హరితహారం
మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్క్లో ఎన్నో ప్రత్యేకతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు.. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల...
తన పుట్టిన రోజున… సిఎం ఆశీర్వాదం తీసుకున్న రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్ని కలిసి...
26న కోటి మొక్కలు నాటేందుకు కార్యాచరణ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 26న కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ...
ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిష్కరించాలి
నాగర్కర్నూల్ ప్రతినిధి : ఆసరా పింఛన్దారులు మరణించిన వారి స్థానంలో భాగస్వామి ఆసరా పింఛన్కు దరఖాస్తు చేసుకుని ఉంటే అట్టి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓలను...
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎంఎల్సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలోని పివి నరసింహారావు...
వరద నీటి కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలి
నల్గొండ:వరద నీటి కాల్వపనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ. రమణాచారి సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం 32వ వార్డులోని రాక్హిల్స్ కాలనీలోరూ. 2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనులను...
ఎస్సారెస్పీ భూముల్లో మొక్కలు నాటాలి
వరంగల్ : ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు ఇరువైపులా భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య అధికారులకు సూచించారు. బుధవారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి ఎస్సారెస్పీ భూములను...
13లక్షల ఎకరాల్లో అడవులు పునరుజ్జీవం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కింద 13.44లక్షల ఎకరాల్లో అంతరించిపోయిన అడవులును తిరిగి పునరుద్దరించగలిగామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2015నుండి...
స్వచ్ఛతకై సాగుదాం…. పచ్చదనం కై ప్రతిన పూనుదాం
సిద్దిపేట : స్వచ్ఛతకై సాగుదాం.. పచ్చదనం కై ప్రతిన పూనుదామని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై...
1000 హరిత గ్రామాలు
హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...
నేడు ‘గ్రీన్ ఛాలెంజ్’తో ముందుకు సాగుదాం..
రేపటి ‘హరితహారం’ వైపు అడుగులు వేద్దాం
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఎంపి సంతోష్ పిలుపు
హైదరాబాద్ : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు.
భవిష్యత్తులో జీవిత...