Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ బడ్జెట్ @ రూ.2,90,396 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు....
తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ మోడల్ను దేశం కోరుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ...
గం 10.30 అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న హరీష్ రావు
హైదరాబాద్: ఉదయం 10.30 గంటల తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా రూ.3 లక్షల కోట్ల బడ్జెట్...
వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు..
సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో వారం కూడా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మల్లన్న దర్శనానికి క్యూలైన్ లో పెద్దఎత్తున్న భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పట్నాలు వేసి...
తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు(ఆదివారం) స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్నీ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.దీంతో భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8...
తిరుమలలో అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలు..
హైదరాబాద్: తిరుమలలో లడ్డూల తయారీ ప్రక్రియ వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు....
లక్ష్మీనరసింహ స్వామి సేవలో గవర్నర్
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఆమెకు కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం కొండపై ఆలయం వద్ద...
ఈ శిలలతోనే అయోధ్య రాముడి విగ్రహం
అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముని విగ్రహం కోసం అత్యంత అరుదైన శిలలు బుధవారం రాత్రి నేపాల్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఆయల ట్రస్టు నిర్వాహకుడు ఒకరు తెలియచేశారు. ఈ శిలలతో శ్రీరాముని...
80 ఏళ్లలో మొదటిసారి దళితుల ఆలయ ప్రవేశం
చెన్నై: ఎట్టకేలకు దళితుల కల నెరవేరింది. దాదాపు 80 ఏళ్ల క్రితం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తెన్ముడియనూర్ గ్రామంలో నిర్మించిన ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్న ఆ ఎస్సి ప్రజల...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల...
ఖాకీ కాల్పుల్లో ఒడిశా మంత్రి మృతి
భువనేశ్వర్ : ఒడిశాలోని బ్రజరాజ్నగర్లో ఆదివారం ఉదయం ఎస్ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి, అధికార బిజూ జనతాదళ్ సీనియర్ నేత నబకిశోర్ దాస్ కన్ను మూశారు. భాగంలో...
బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: బండి
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ...
నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తుల 14 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం...
యువగళం పాదయాత్రలో నందమూరి తారకత్నకు తీవ్ర అస్వస్థత
కుప్పంలో నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం...
మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
వికారాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలం మదనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హాథ్ సే హాథ్...
టిటిడి మొబైల్ యాప్ ప్రారంభం…
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ టిటిడి మొబైల్ యాప్ ను టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన యాప్ను టిటిడి...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం...
శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,221...