Friday, April 26, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

 

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం రోజు స్వామివారిని 67,493 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,958 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీకి రూ.4.82 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News