Friday, May 17, 2024
Home Search

ఆలయం - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల...
In the firing Odisha Minister passed away

ఖాకీ కాల్పుల్లో ఒడిశా మంత్రి మృతి

భువనేశ్వర్ : ఒడిశాలోని బ్రజరాజ్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఎస్‌ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి, అధికార బిజూ జనతాదళ్ సీనియర్ నేత నబకిశోర్ దాస్ కన్ను మూశారు. భాగంలో...
Bandi Sanjay visit Kondagattu Anjanna Temple

బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: బండి

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ...

నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం

  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తుల 14 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం...

యువగళం పాదయాత్రలో నందమూరి తారకత్నకు తీవ్ర అస్వస్థత

కుప్పంలో నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం...
Revanth Reddy Padayatra starts from Madanapally

మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

  వికారాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హాథ్ సే హాథ్...

టిటిడి మొబైల్ యాప్ ప్రారంభం…

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ టిటిడి మొబైల్ యాప్ ను టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన యాప్‌ను టిటిడి...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

  కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం...

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,221...
Yadadri temple news

యాదాద్రి క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా ఆకు పూజలు

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మి నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి...
Crane collapse in Arakkonam Temple Utsavam

అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో విషాదం.. నలుగురి దుర్మరణం

చెన్నై: తమిళనాడు రాణిపేట జిల్లాలోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో ఆదివారం ఘోర విషాదం సంభవించింది. రాత్రి 8.15 గంటల సమయంలో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి...

శ్రీనివాసుని దర్శనానికి 2 గంటల సమయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 74,998...

వైభవంగా మల్లన్న పట్నం

కొమురవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సం క్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలై తొమ్మిది వారాల పాటు కొనసాగుతాయి. మొ...

జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన… రూట్ మ్యాప్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ ఖరారయ్యింది. ఈ నెల 24న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్ళనున్నారు. ఉదయం 11 గంటలకు కొంగట్టుకు చేరుకొని కొండగట్టు అంజన్న ఆలయంలో...

రామప్పలో ఎమ్మెల్సీ కవిత పూజలు

  జిల్లాలోని ప్రపంచ ప్రక్యతి చెందిన యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శన నిమిత్తం ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ములుగు జిల్లా కేంద్రంలోని...

కొమురవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు..

  హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న మహాజాతర ప్రారంభం అయ్యింది. కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం...

ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలు ప్రారంభం

తిరుమలలో ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలను ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతం పేటలో మే 4వ తేదిన శ్రీవారి ఆలయం ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు తెలిపారు. అదే...

శ్రీనివాసుని సర్వ దర్శనానికి 12 గంటల సమయం

  కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వ దర్శనానికి 12 గంటల సమయం...

Latest News