Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సజీవదహన యత్నం
మొబైల్షాప్ యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చిట్ఫండ్ ఏజెంట్ భార్య
ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య రాజు. అతడి మంటలుఆర్పడానికి యత్నించిన పాన్షాపు
యజమాని రంగయ్యకు కూడా గాయాలు, ఆసుపత్రి పాలు :
హన్మకొండలో దారుణం. చిరువ్యాపారులు, చిన్న...
పల్లె కన్నీళ్లు
రాష్ట్రమంతటా వర్ష బీభత్సం,
నల్లగొండ జిల్లాలో బైకుపై వెళ్తూ కొట్టుకుపోయిన వ్యక్తులను తాళ్లతో కాపాడిన స్థానికులు
కొమురంభీం జిల్లాలో ఎడ్లబండిపై పిడుగుపాటు, ముగ్గురు దుర్మరణం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గండిపడ్డ చెరువులు, దెబ్బతిన్న రోడ్లు,...
కేంద్ర మైనారిటీశాఖ మంత్రిని కలిసిన హోంమంత్రి మహమూద్ ఆలీ
వక్ఫ్ బోర్డు ఆస్తులు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని కలిశారు. ఈక్రమంలో...
ఆర్టిసి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విసి సజ్జనార్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా విసి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య...
చరిత్రాత్మకం చరితార్థులం
నాడు జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న టిఆర్ఎస్:
నేడు ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకున్నది
అప్పుడు పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేసిన ఉద్యమ నేత కెసిఆర్ చేతుల మీదగానే ఇప్పుడు భూమి పూజ జరుపుకోవడం చారిత్రక...
ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అన్నారు. 122 సచివాలయ...
దిశ ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు ముమ్మరం
సిట్ అధికారిని మరోసారి ప్రశ్నించిన కమిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్రెడ్డిని కమిషన్ సభ్యులు...
గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు: హరీష్ రావు
సిద్దిపేట: టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు....
సచివాలయ సిబ్బందికి పదోన్నతులు
120 మందికి ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి
మన తెలంగాణ/హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతి ప్రక్రియ పూర్తయింది. 120 మంది ఉద్యోగులకు...
పంచాయతీలకు నిధులు విడుదల
హైదరాబాద్: పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తెలంగాణకు 409 కోట్ల రూపాయల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది. పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని సూచన చేసింది.ఈ...
కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ
సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు
ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా
తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం
జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం
అప్రతిహత వృద్ధిలో...
బడికి రెడీ
నేటి నుంచి ప్రతక్ష తరగతులు
గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు
తరగతులు షురూ ఆన్లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు
స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
జల జీవనం
కుండపోత వర్షానికి పలు జిల్లాల్లో కాలనీల మునక
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుక కరువు ఎప్పటికప్పుడు సురక్షిత
ప్రాంతాలకు తరలింపు నిజామాబాద్ జిల్లాలో నదిలో గల్లంతైన బాలిక రాజన్న సిరిసిల్ల
జిల్లా మానేరు వాగులో...
24 గంటల వ్యవధిలో సగటున 20 సెం.మీ వాన
అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థం
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కరువు
మానేరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరిని రక్షించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో బాలిక గల్లంతు
మానేరు వాగులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆర్టీసీ...
రాష్ట్రానికి రూ.409.5 కోట్ల నిధులు
గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాగద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.409.5 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం ఈ...
రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం… కానీ
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభించడంలేదని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష తరగతితో పాటు ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించాలని విద్య సంస్థలకు సూచించారు. పిల్లల్ని స్కూల్కు పంపాలని...
రైతులకు మించిన పరిశోధకులా?
ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు
ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే
ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా
నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్కు...
ఉప్పొంగిన వాగులు
9 మంది దుర్మరణం
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
పొంగిపొర్లుతున్న వాగులు
దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది
ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...
రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ల బదిలీలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్
కార్యదర్శిగా అనితారామచంద్రన్
పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్
పరిశ్రమల శాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు...
నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ నిర్ణయం
వచ్చే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరిశీలన
అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నాటిన మొక్కలపై రాండమ్ సర్వే
మన తెలంగాణ/హైదరాబాద్ : గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ,...