Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
హరీష్ రావు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎరుకల కులస్థులు
సిద్ధిపేట: ఎరుకల కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎరుకల సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఎరుకల కులస్తులు అభివృద్ధి గురించి సిద్దిపేటలో ఆత్మగౌరవంగా ఎరుకల...
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలి: హరీష్ రావు
సిద్ధిపేట : మిట్టపల్లి గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిందని, అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని రాష్ట్ర ఆర్థిక,...
107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు
న్యూఢిల్లీ : మొత్తం 107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులతో ఉన్న 480 మంది అభ్యర్థులు గత ఐదేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎన్నికల హక్కుల...
ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుంది: ఎంఎల్సి కవిత
నిజామాబాద్: ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఇప్పటికే ఎంతో సహాయసహకారాలు అందించామని, ఇకముందు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎంఎల్సి కవిత చెప్పారు. ఆదివారం నగరంలోని కిసాన్గంజ్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం (బిగాల...
కొడుకే..వాడిని ఉరితీసినా తప్పులేదు
ఉజ్జయిని : స్థానికంగా ఓ 12 ఏండ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలవరానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పట్టుబడ్డ యువకుడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. వీడు తన కొడుకు...
బిసిలకు ఉపకోటా కల్పించకపోతే లక్ష మందితో ఎర్రకోట ముట్టడిస్తాం
సెప్టెంబర్ 19 బిసిలకు పీడదినం
బిసిల నిరసన కార్యక్రమంలో కేంద్రానికి జాజుల హెచ్చరిక
నిరసన దీక్షలకు అఖిలపక్ష నేతల సంఘీభావం
మన తెలంగాణ / హైదరాబాద్ : తాను బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ...
బిసిలకు కావాల్సింది లేఖలు కాదు… బిఫాంలు కావాలి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు కావాల్సింది లేఖలు కాదు...బి ఫాంలు అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల...
23న “ఒకే దేశం ఒకే ఎన్నిక” కమిటీ తొలి సమావేశం
న్యూఢిల్లీ : “ఒకే దేశం, ఒకే ఎన్నిక ” విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ...
కెసిఆర్ను ఎదుర్కోలేకనే కవితకు పదే పదే ఈడి నోటీసులు
క్లీన్ చిట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ఎందుకు ఇబ్బంది పెడతున్నారు?
కేంద్రం తీరుపై ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం మండిపాటు
మన తెలంగాణ / హైదరాబాద్ : సిఎం కెసిఆర్ను ఎదుర్కొలేకనే కేంద్రంలోని...
కమలం రేసులో మరొకరు
సంగారెడ్డి టికెట్ వేటలో పులి మామిడి రాజు
నేడు బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి బిజెపిలో ఇప్పటికే చాలా మంది నేతలు అసెంబ్లీ టికెట్ రేసులో ఉండగా, మరో నేత...
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం
బిసిల సింహగర్జన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలు రాయితీలు, సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని...
మళ్లీ అధికారం మనదే: గొంగిడి మహేందర్ రెడ్డి
సంక్షేమానికి చిరునామా తెలంగాణ
ఎన్ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
బిఆర్ఎస్ లో చేరిన కురుమలు
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్ డి సి సి...
నేడు బిసి సింహగర్జన మహాసభ
హాజరుకానున్న అఖిలపక్ష బిసి నేతలు
బిసిలు లక్షలాదిగా తరలిరావాలి : జాజుల పిలుపు
ఏర్పాట్లను పరిశీలించిన బిసి నేత
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సింహగర్జన మహాసభ ఆదివారం సరూర్నగర్ స్టేడియంలో జరుగనుంది....
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సరే… బిసిల సంగతేంటి?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టాలి
ఈ నెల 21న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బాగానే ఉంది,...
దేశం చూపు సిఎం కెసిఆర్, తెలంగాణ వైపు
కల్వకుర్తి రూరల్ : చేతి వృత్తులకు, కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు, బిసిలలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు సి ఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం బిసి బంధు అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్...
రామ్నాథ్ జమిలి జట్టు సిద్ధం
న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర...
మోడీ నుంచి మరిన్ని దాడులు: ఇండియా కూటమికి ఖర్గే హెచ్చరిక
ముంబై: ప్రతిపక్ష కూటమి మరింత బలపడుతున్న దృష్టా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మరిన్ని దాడులకు సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్క్లూజివ్ అలయెన్స్) కూటమిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
సెప్టెంబర్ 10న బిసిల సింహగర్జన సభ
ఆన్లైన్లో పేరు నమోదు కార్యక్రమం ప్రారంభించిన జాజుల
మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని సరూర్నగర్ స్టేడియంలో బిసిల సింహగర్జన భారీ బహిరంగ సభ ఉంటుందని బిసి సంక్షేమబ...
చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేతపై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం మోడీ నేతృత్వంలోని బిజెపిదేనని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో...