Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
అబార్షన్కు మరింత వెసులుబాటు
పిండ దశలోని గర్భస్థ శిశువులో అసాధారణ లక్షణాలు, మితిమించిన లోపాలున్నట్టయితే 24 వారాల తర్వాత కూడా వైద్యుల సలహాతో అబార్షన్ చేయించుకోడానికి అవకాశమిస్తూ 2020లో రూపొందించిన బిల్లుకి రాజ్యసభ మంగళవారం నాడు ఆమోదం...
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
జేసీ దివాకర్రెడ్డి తన రాజకీయాలేవో ఆంధ్రాలో చేసుకోవాలి: విహెచ్
హైదరాబాద్: గత రెండ్రోజులుగా ఎపి టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. తెలంగాణ సిఎల్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరులను కలుస్తూ అన్ని...
పంజాబ్లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం
పంజాబ్లో కల్లోలం ఏర్పడితే యావద్దేశానికే నష్టం
రైతుల ఆందోళనపై కాంగ్రెస్ హెచ్చరిక
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనను వెంటనే పరిష్కరించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
నన్నే బలమైన అభ్యర్థిగా బిజెపి భావిస్తోంది: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నన్నే బలమైన అభ్యర్థినని బిజెపి భావిస్తోందని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఓ మీడియాతో జరిపిన చిట్ చాట్ లో రాజగోపాల్...
త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తాం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: గత వారంరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...
ఆయుష్మాన్ లో 26 లక్షల మంది… ఆరోగ్య శ్రీలో 76 లక్షల మంది: పురాణం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాలేదని ఎంఎల్సి పురాణం సతీష్ కుమార్ తెలిపారు. శాసన సభలో గవర్నర్ తమిళ సై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సతీష్ మాట్లాడారు. తెలంగాణ...
చంద్రబాబుకు ఎపి సిఐడి నోటీసులు
అమరావతి భూముల క్రమవిక్రయాల్లో ఇన్సైడర్ ఆరోపణలపై
విచారణకు 23వ తేదీ ఉ.11గం.కు హాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసిన
సిఐడి అధికారులు, బాబు బంధువులు కొందరికి కూడా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి...
షర్మిలకు 5% ఓట్లు కూడా పడవు
రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు
షర్మిల వెనక ఓ జాతీయ పార్టీ హస్తం ఉంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
లీడర్లు వేరే దారి చూసుకోవాల్సిందే, తల్లిలాంటి పార్టీ నష్టపోవడం బాధాకరం
జగన్కు,...
‘నోటా’కు కోరలు!
దేశంలో ఎన్నికలు మొక్కుబడి ఘట్టంగా మారిపోయి చాలా కాలమైపోయింది. ప్రజల ఓటుతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలకులు పాలనలో ప్రజాభీష్ఠానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితానికి బదులు స్వార్థపర...
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...
14 అసెంబ్లీ, 2లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: 11రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు రాష్ట్రాల్లోని రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొవిడ్19 బారినపడి గతేడాది సెప్టెంబర్లో వైఎస్ఆర్...
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
క్షేత్రస్థాయి పరిస్థితులు...బలాబలాలపై సమీకరణలు
2018లో 7,771 ఓట్ల మెజారిటీతో నోముల విజయబావుటా
సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి...
బ్యాంకు ఉద్యోగులకు రాహుల్ మద్దతు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం "లాభాలను ప్రైవేటీకరిస్తుందని, ...
తేలని లెక్కలు.. టెన్షన్లో పార్టీల నేతలు
కౌంటింగ్ ఏజెంట్ల కోసం కసరత్తు
రేపే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఎంఎల్సి ఎన్నికల పోలింగ్లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనే దానిపై పార్టీల నేతలు లెక్కలు తేల్చుకోలేక టెన్షన్కు గురవుతున్నారు....
ఎవరి ధీమా వారిదే!
ఎమ్మెల్సీ ఓట్లపై ఎవ్వరి అంచనాలు వారివే
కూడికలు, తీసివేతల లేక్కలతో నేతల కుస్తీలు
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే ‘పల్లా’ ఆశలు
రెండో ప్రాధాన్యతపై గురిపెట్టుకున్న ప్రొఫెసర్ సార్
రేపు నల్లగొండలో ఓట్ల లేక్కింపు
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల...
అమ్మకమే అభివృద్ధా?
భారత్కు గుదిబండలుగా తయారైన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే వదిలించుకోకపోతే ప్రజల సంక్షేమానికి అవసరమైన నిధులను సమకూర్చుకోలేం. ప్రజల కోసమే నా జీవితం అంకితం అంటూ మోడీ భజన. అందుకే ఎంత మంది...
టీ షర్టుతో అసెంబ్లీకి వచ్చిన ఎంఎల్ఎను బయటకు పంపిన స్పీకర్
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు సోమవారం జీన్స్, టి షర్టు వేసుకొచ్చిన కాంగ్రెస్ ఎంఎల్ఎ విమల్ చూడాసమాను స్పీకర్ రాజేంద్ర త్రివేది సమావేశం నుంచి బయటకు పంపించి వేశారు. టీషర్టులు, జీన్సు...
ప్రభంజనం
ఎండకు ఎదురేగి వెల్లువెత్తిన పట్టభద్రుల ఓటు
గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం
ఆరేళ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి 54% పోలింగ్ జరగగా ఇప్పుడు 74% నమోదైంది
అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్కు అప్పుడు 39%...
రెండూ మావే
అత్యధిక ఓటింగ్ సరళి చెబుతున్నది అదే
పెరిగిన ఓటింగ్ శాతం, ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పు
ఉద్యోగాలపై ప్రతిపక్షాల దుష్రచారాన్ని మంత్రి కెటిఆర్ తిప్పికొట్టగలిగారు
టిఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తంమవుతున్న తిరుగులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సి...