Home Search
రాజీనామా - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ లో కుతకుతలు
మునుగోడులో ప్రచారానికి
దూరంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
15న ఫ్యామిలీతో కలిసి
విదేశాలకు ప్రయాణం..?
వెంకట్రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ
అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెం కట్రెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం...
డిఎంకె అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయిన స్టాలిన్
కనిమొళికి కొత్త పార్టీ పదవి
చెన్నై: డిఎంకె సాధారణ మండలి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. డిఎంకె ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంది. కాగా...
ఆపరేషన్ ‘మునుగోడు’
భారీ మెజార్టీ దిశగా కెసిఆర్ కసరత్తులు
స్వయంగా ఓ గ్రామం బాధ్యత తీసుకున్న కెసిఆర్ 86 క్లస్టర్లుగా
నియోజకవర్గం విభజన ప్రతి క్లస్టర్కు ఇన్చార్జిగా ఓ ఎంఎల్ఎ
కెటిఆర్, హరీశ్తో పాటు 14మంది మంత్రులకు...
మునుగోడు కాంగ్రెస్లో తిరుగుబాటు
మునుగోడు: పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న భువనగిరి లోకసభ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని మునుగోడు నియోజకవర్గ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు పొలాగోని సైదులు...
రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేట్టు లేదు: మంత్రి వేముల
చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం డి. నాగారం,దామెరా, చింతల గూడెం గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోయారు: జగదీష్ రెడ్డి
నల్లగొండ: రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్కు రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోయారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య ఆస్తుల సవాళ్లు విసురుకున్నారు....
రసవత్తరంగా ఉపపోరు
మొదలైన నామినేషన్ల పర్వం
అన్ని రాజకీయ పార్టీల్లో ఖరారైన ఉపఎన్నిక అభ్యర్థులు
తొలి రోజే రెండు నామినేషన్ల్లు దాఖలు
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్త్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర...
కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు
గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన...
చింతమడక టు ఢిల్లీ
నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం...
బిజెపి పై విశ్వసనీయత తగ్గుతుంది
హైదరాబాద్ : చండూరు లో బిజెపి కి మరోమారు ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక పురపాలక సంఘం పరిధిలోని 10 వ వార్డు కు చెందిన బ్రహ్హ్మం గారి దేవాలయ పాలక వర్గ...
నవంబర్ 3న మునుగోడు పోరు
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఇసి 7న నోటిఫికేషన్ జారీ
అదేరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. 14న తుది గడువు
నవంబర్ 6న ఓట్ల లెక్కింపు మరో ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ...
7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఇసి
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్లోని మొకామ,...
పార్టీని బలోపేతం చేసేందుకే బరిలోకి దిగా
సీనియర్లతో పాటుగా యువ నేతలు కూడా పోటీ చేయమని కోరారు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి...
రాజ్యసభ ప్రతిపక్ష నేత రేసులో దిగ్విజయ్ సింగ్, చిదంబరం
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారని...
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ: ఎంపి మాలోత్ కవిత
హైదరాబాద్: గిరిజనుల రిజర్వేషన్లకు కేంద్రం కుంటి సాకులతో మోకాలడ్డుతోందని ఎంపి మాలోత్ కవిత ఆరోపించారు. ఎంపి మాలోత్ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లతో కలిసి మంగళవారం టిఆర్ఎస్...
బిజెపికి గిరిజనులంటే గిట్టదు: కవిత
హైదరాబాద్: బిజెపికి గిరిజనులంటే గిట్టదని, గిరిజనులంటే కళ్ళ మంట అని ఎంపి మాలోత్ కవిత విమర్శించారు. తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ని ప్రారంభించిన గులాం నబీ ఆజాద్
శ్రీనగర్: గత నెలలో కాంగ్రెస్తో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్లో 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరుతో తన కొత్త పార్టీని ప్రారంభించారు. ఆయన ఆగస్టు 26న...