Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం కోరారు. ఆమె టిఎంసి చీఫ్గా తిరిగి ఎన్నికైన సందర్భంగా...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ఈ బడ్జెట్తో దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదు
రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదు
బిజెపి, కేంద్రం, ప్రధాని మోదీ
తెలంగాణకు శత్రువుల వ్యవహహారిస్తున్నారు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022,-23 వార్షిక బడ్జెట్ ద్వారా...
నిజామాబాద్లో బండి, అరవింద్లకు షాక్
నందిపేట: నిజామాబాద్లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి అరవింద్లకు షాక్ తగిలింది. బిజెపి నంది పేట ఎంపిటిసి అరుణ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బండి సంజయ్ పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట...
వివాహిత… ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు… ధర్నా
సిద్దిపేట: ప్రేమించాడు... వివాహితను పెళ్లి చేసుకున్నాడు... ప్రియుడు మోసం చేయడంతో అతడి ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ధర్నా చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో...
బోగస్ బిల్లులతో రూ.1000 కోట్లకు ఎగనామం
27 ఏళ్ల అకౌంటెంట్ను అరెస్టు చేసిన జిఎస్టి అధికారులు
న్యూఢిల్లీ : ఒక అకౌంటెంట్ ఏకంగా రూ.1000 కోట్ల బోగస్ బిల్లులు, రూ.181 కోట్ల ఐటిసి(ఇన్పుట్ టాక్స్ క్రెడిట్) మోసాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్టు...
నగరంలో నిఘా
రక్షణ కొరకు జరగనున్న అవగాహనా కార్యక్రమాలు
అన్ని ప్రాంతాలలోనూ షీ టీమ్ నిఘా,
భద్రతకై షీటీమ్ వాట్సాప్ నెంబర్, మొబైల్ అప్లికేషన్లు
చేస్తూ పట్టుబడితే స్పాట్ లోనే అరెస్ట్
మన తెలంగాణా/ సిటీ బ్యూరో: జంటనగరాలలో 2020 తో...
ఎంపి అర్వింద్కు ప్రతిఘటన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
పార్లమెంట్ సభ్యుడి కారుపై దాడి
పసుపుబోర్డుపై చేసిన తప్పుకు అనుభవించాల్సిందే :
మంత్రి ప్రశాంత్రెడ్డి
మన తెలంగాణ/ఆర్మూర్ : నెగ్గిన ఐదు రోజుల్లోనే జిల్లాకు పసుపు బోర్డు...
అయ్యో రామ.. ఇదెక్కడి చోద్యం..?!
రైతుల ధాన్యమైతే ఓ లెక్కా!
దళారుల ధాన్యమైతే ఓ లెక్కా!
ధాన్యం కొనుగోలు కేంద్రంపై వివాదం
నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశాం : ఐకెపి ఎపిఎం హేమంతీని
మన తెలంగాణ/దుమ్ముగూడెం : మండలంలోని నర్సాపురం గ్రామ పంచాయతీలో గల...
నకిలీ కాల్ సెంటర్లతో నట్టేట ముంచారు
అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ టార్గెట్
వెయ్యి కోట్లు దోచుకున్న నిందితులు
నిందితులు ఉన్నత విద్యావంతులు
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి
హైదరాబాద్: అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నకిలీ కాల్ సెంటర్లు కేసులో సంచలన విషయాలు వెలుగు...
నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నాలుగు ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో నడిచినట్లు విచారణలో...
అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!
నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...
ట్రేడింగ్ పేరుతో ఛీటింగ్
రూ.1.20 కోట్లు ముంచిన ఇద్దరు నిందితులు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర సిసిఎస్...
75 మందిపై రౌడీషీట్…
సైబరాబాద్లో 13.24 శాతం పెరిగిన నేరాలు
కీలక కేసుల్లో నిందితులకు జైలు శిక్ష
కరుడుగట్టి నిందితులకు పిడి యాక్ట్
మరింత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు
18శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు
సైబర్ నేరాలు 218 శాతం పెరిగాయి
సైబరాబాద్ వార్షిక నివేదికను...
వేలం కోసం వెయ్యి కోట్ల నీరవ్ ఆస్తులను విడుదల చేసిన ఇడి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేలాది కోట్ల మేర మోసంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన 1000 కోట్ల రూపాయలకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తునుంచి విడుదల చేసింది....
శిల్పా చౌదరి విడుదల
హైదరాబాద్: పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి శుక్రవారం నాడు జైలు నుంచి బెయిల్పై విడుదలైంది. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న శిల్పకు...
శిల్పాచౌదరికి బెయిల్ మంజూరు
రేపు చంచల్గూడా జైలు నుంచి విడుదల
హైదరాబాద్: అధికవడ్డీలు, పెట్టుబడుల పేరిట ప్రముఖులను మోసం చేసిన అన్ని కేసులలో శిల్పాచౌదరికి గురువారం నాడు షరతులతో కూడిన బెయిల్ను రాజేందర్నగర్ కోర్టు మంజూరు చేసింది....
రైతు బాగుపడాలంటే బిజెపి గద్దే దిగాల్సిందే: హరీశ్ రావు
సిద్దిపేట: రైతు వ్యతిరేక బిజెపికి గుణ పాఠంచెప్పాలని, బిజెపి రైతుల ఉసురు పోసుకుని కార్పోరేట్ వర్గాలకు లాభం చేస్తోంది.. బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వరి...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
1500 కోట్ల మనీ లాండరింగ్
ఇండస్ వివా ప్రతినిధుల అరెస్టు
మనతెలంగాణ/ హైదరా బాద్ : గొలుసుకట్టు విధా నంలో 10లక్షల మంది నుంచి రూ.1500 కోట్ల వసూళ్లకు పాల్పడిన ఇండస్ వివా కంపెనీ ప్రతినిధులు అంజారంద్, అభిలాష్లను శుక్రవారం...