Home Search
ఆత్మవిశ్వాసాన్ని - search results
If you're not happy with the results, please do another search
జ్వరేవ్కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్
సిన్సినాటి: జర్మనీ సంచలనం, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టైటిల్ను సాధించాడు. ఫైనల్లో జ్వరేవ్ 62, 63తో ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా)ను ఓడించాడు. యూఎస్ ఓపెన్కు సన్నాహకంగా...
జకోవిచ్ను ఊరిస్తున్న చారిత్రక విజయం!
యూఎస్ ఓపెన్పై కన్నేసిన సెర్బియా యోధుడు
న్యూయార్క్: సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చారిత్రక విజయానికి ఒక టైటిల్ దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జకోవిచ్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో టెన్నిస్ దిగ్గజాలు...
పారా ఒలింపిక్స్లో పతకాల పంట పండిస్తాం
న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యో వేదికగా త్వరలో జరిగే పారా ఒలింపిక్స్లో పతకాల పంట పండిస్తామనే ధీమా భారత పారాలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గురుశరన్ సింగ్ జోస్యం చెప్పారు. టోక్యో...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ రికార్డు
అయినా పరుగుల దాహం తీరలేదన్న వెటరన్
లండన్: టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి ఇంగ్లండ్తో జరిగిన మూడో...
ధాన్యరాశి తెలంగాణ
రికార్డు స్థాయిలో 92లక్షల మెట్రిక్టన్నుల సేకరణ
గత ఏడాదికంటే 28లక్షల టన్నులు అధికం
వానాకాలాన్ని మించిన యాసంగి, 594% పెరుగుదల
23 జిల్లాల్లో 100 శాతానికిపైగా సేకరణ
ముగిసిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ : మారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి...
ఆత్మవిశ్వాసం పెరిగింది
స్నేహ్ రాణా
బ్రిస్టోల్: ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందం కలిగించిందని భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా పేర్కొంది. క్లిష్ట సమయంలో జట్టుకు అండగా నిలిచి ఓటమిని తప్పించడాన్ని...
కివీస్ ఘన విజయం
బర్మింగ్హామ్ : ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను కివీస్ 10 తేడాతో కైవసం చేసుకుంది. భారత్తో...
ఎవరూ గెలిచినా చరిత్రే
నేడు క్రెజికొవాతో పవ్లిచెంకొవా తుది సమరం
పారిస్: తొలి రోజు నుంచే సంచలన ఫలితాలతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రష్యాకు చెందిన 31వ...
ఆత్మవిశ్వాసంతో ముంబై నేడు సిఎస్కెతో పోరు
న్యూఢిల్లీ : కిందటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి జోరుమీదున్న ముంబై ఇండియన్స్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని...
హైదరాబాద్కు పరీక్ష! నేడు చెన్నైతో కీలక పోరు
న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగ కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ బుధవారం జరిగే కీలక మ్యాచ్లో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన...
వార్నర్ సేనపై విమర్శల వర్షం
చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ వార్నర్ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్వల్ప...
చెన్నైతో సమరానికి రాజస్థాన్ రేడీ
ముంబై: కిందటి మ్యాచుల్లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ సోమవారం జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. పంజాబ్పై చెన్నై ఘన విజయం...
జోష్ నింపే విజయమిది
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకోవడంతో జట్టులో కొత్త...
సిఎంలతో ప్రధాని కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై...
ఆత్మవిశ్వాసంతో భారత్
ఆత్మవిశ్వాసంతో భారత్
గెలుపు కోసం ఇంగ్లండ్, నేడు మూడో టి20
అహ్మదాబాద్: భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం మూడో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టుబిగించాలని ఇటు టీమిండియా అటు ఇంగ్లండ్...
లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతా
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టాభద్రుల తెజస అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం
మన తెలంగాణ/హైదరాబాద్ : లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతానని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ తెజస ఎంఎల్సి...
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సింగపూర్ ప్రధాని లీ
సింగపూర్: సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన మంత్రివర్గంలో అందరికన్నా ముందు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 68 సంవత్సరాల లీ ప్రజలందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని...
సంపాదకీయం: ఆర్థిక ప్రగతి?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో మొదలు కానున్నాయి. 2020 లో కొవిడ్ 19 (కరోనా) విజృంభణ కారణంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు మాసాల తరబడి స్తంభించిపోయి ఆదాయాలు, అభివృద్ధి దారుణంగా దెబ్బతిన్నాయి....
రాష్ట్రంలో కాసేపట్లో ప్రారంభంకానున్న డ్రైరన్
నగరంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్యశాఖ
ఒక్క సెంటర్లో మూడు సెషనల్లో వ్యాక్సిన్ ప్రక్రియ
టీకా తరలింపు, స్టోరేజీ, వివరాలు యాప్లో నమోదు చేయడం
వ్యాక్సిన్పై ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతామని వైద్యశాఖ వెల్లడి
హైదరాబాద్: నగరంలో కరోనా...