Home Search
ఇంటర్నెట్ - search results
If you're not happy with the results, please do another search
కారు చౌకగా కట్టబెడతారా?
కాణీకి ఠికానా లేని కంపెనీ
చేతికి వేల కోట్ల పవన్ హంస్
ప్రభుత్వరంగ హెలికాప్టర్ సంస్థ పవన్ హంస్ విలువ 2017లోనే రూ.3700 కోట్లు
అందులోని 49శాతం ప్రభుత్వ వాటాను రూ.211 కోట్లకు...
ఈద్ వేళ జోధ్పుర్లో అల్లర్లు.. ఇంటర్నెట్ నిలిపివేత
జోథ్పుర్ : రంజాన్ పండగ వేళ.. రాజస్థాన్ లోని జోధ్పుర్లో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపు లోకి...
అమెరికాలో టోర్నడో విధ్వంసం
న్యూయార్క్ : అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో సోమవారం అత్యంత శక్తివంతమైన టోర్నడో వెలువడింది. ఇది వందలాది ఇళ్లు , భవనాలను దెబ్బతీసింది. సుడులు తిరుగుతూ వికృతరీతిలో కన్పించిన ఈ పెనుసుడిగాలి పరిణామాన్ని మెట్రోలాజిస్టు...
పుస్తకం హస్తభూషణం
ఏప్రిల్ 23వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. విలియమ్ షేక్స్పియర్ వర్ధంతిని పురస్కరించుకుని యునెస్కో ఏప్రిల్ 23, 1995ని మొట్టమొదటి సారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. ఆనాటి నుండి ప్రపంచంలోని నూరు...
దేశంలో తొలి సూపర్ యాప్ ‘టాటా న్యూ’
యుపిఐ నుంచి ఐపిఎల్ మ్యాచ్ల వరకు..
ఇంకా కిరాణా, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్లు కూడా
ఫ్లిప్కార్ట్, జియోమార్ట్లకు గట్టి పోటీనివ్వడమే
న్యూఢిల్లీ : ఉప్పు నుంచి స్టీల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన టాటా గ్రూప్...
డ్రగ్స్కు బిటెక్ విద్యార్థి బలి
మత్తు కోసం మోతాదు మించి సేవించడంతో మృతి
ప్రేమ్ ఉపాధ్యాయ అనే డ్రగ్స్
అమ్మకందారుని అరెస్టు చేయడంతో
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఉదంతం
మాదకద్రవ్యాల వల్ల సంభవించిన
తొలి మరణం నల్లకుంట,
జూబ్లీహిల్స్...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
ప్రత్యర్థి పార్టీలోకి మారి మామ ములాయం ఆశీస్సులు తీసుకున్న కోడలు
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బారతీయ జనతా పార్టీలో చేరడం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. సమాజ్వాది...
విమానాశ్రయాలు మినహా అమెరికాలో 5 జి సేవలు అందుబాటులోకి
విమానయాన సంస్థల అభ్యంతరంతో మినహాయింపులు
వాషింగ్టన్: అమెరికాలో ఇంటర్నెట్ను వేగవంతం చేసే 5 జి సేవలు వివాదాస్పదంగా మారాయి. 5జిని ప్రారంభిస్తే విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎయిర్లైన్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం...
భవిష్యత్లో ఏం జరుగునో
సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై మంత్రి కెటిఆర్
వైద్య శాఖ సలహా మేరకే లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూపై నిర్ణయం
రాష్ట్రానికి సేవతోనే నాకు సంతోషం
యుపిలో ఎస్పికే సానుకూలం
అక్కడ ప్రచారంపై సంప్రదింపుల తర్వాతే నిర్ణయం ప్రకటన
420...
తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్గేమ్ పర్చేజ్లు వద్దు
అసలు పేర్లు ఉపయోగించ వద్దు
సురక్షితమైన అన్లైన్ గేమింగ్పై విద్యాశాఖ గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు మూతపడ్డం, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ను ఉపయోగించడం పెరిగిపోయిన విషయం తెలిసిందే....
మెట్రో ప్రయాణికులకు డిజిటల్ కనెక్టివిటీ
అనుభవాలను మెరుగుపరుస్తున్న షుగర్ బాక్స్ నెట్వర్క్
వినోదం, విద్య విభాగాలకు ఈకామర్స్, ఫిన్టెక్ జోడింపు
ఇంటర్నెట్ పై ఆదారపడకుండా ఉచితంగా కంటెంట్ స్ట్రీమింగ్
హైదరాబాద్: ఇంటర్నెట్కు వెన్నుముక్కగా నిలిచే హైపర్ లోకల్ ఎడ్జ్ క్లౌడ్ ఆదారిత సాంకేతిక...
సొంత మీడియాతో ట్రంప్ రెడీ
తొలుత ట్రూత్ సోషల్ నెట్
ట్విట్టర్, ఫేస్బుక్లకు పోటీ?
త్వరలోనే వార్తలతో మరో వేదిక
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాను తన సొంత మీడియా సంస్థను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు....
మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్
దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం
సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం
కేంద్రం తన సంస్థలను
అమ్ముకుంటోంది దానిపై
పోరాటం చేయాల్సిన బిజెపి
నాయకులు ఇక్కడ మిలీనియం
మార్చ్ చేస్తారట కేంద్రంలో...
పంజ్షీర్లో తాలిబన్లకు మళ్లీ ఎదురుదెబ్బ
8 మందిని హతమార్చిన ప్రత్యేక దళాలు
కాబూల్ : పంజ్షీర్ ప్రావిన్స్లో తాలిబన్లకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ గడ్డ నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన గంటల్లోనే పంజ్షీర్పై సోమవారంనాడు రాత్రి తాలిబన్లు విరుచుకుపడ్డారు....
అతిగా ఆధారపడితే చైనా ముందు మోకరిల్లక తప్పదు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్య
ముంబై : అన్నిటికీ చైనాపై ఆధారపడడం పెరిగితే భవిష్యత్తులో చైనా ముందు మోకరిల్లక తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం వ్యాఖ్యానించారు. 75 వ...
డ్రాగన్ దుస్సాహసం
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర...
కొవాగ్జిన్కు తిరుగులేదు
వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్ షిప్ ఉంది
బిఎస్ఎల్ 3 విధానంలో టీకాలను ఉత్పత్తి చేస్తున్నాం
కొవాగ్జిన్ కరోనాకు అసలైన మందు
ప్రజలంతా ఇంటర్నెట్లో వాటిని ఒపిగ్గా చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా
కొంత మంది అనవసరంగా రాజకీయలు...
అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ఐదవ, ఆరవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ అక్టోబర్ / నవంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ ఐదవ,ఆరవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం వర్సిటీ అధికారులు ఒక...
నార్సింగ్ పిఎస్ పరిధిలో కాల్పుల కలకలం
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనంలో ఓ ఆర్మీ మాజీ జవాన్ కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని నార్సింగి హైదర్షాకోట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదర్షాకోట్లోని శివం హైలెట్స్ అపార్ట్మెంట్లో ఆర్మీ మాజీ జవాన్ నాగ...