Home Search
ఎత్తైన - search results
If you're not happy with the results, please do another search
భద్రాచలానికి శాశ్వత భరోసా
రూ.1000కోట్లతో
ప్రత్యేక కాలనీలు
ప్రతి కుటుంబానికి
రూ.10వేల చొప్పున
తక్షణ
వరద ముంపు శాశ్వత
పరిష్కానికి ప్రత్యేక కాలనీలు
ఇందుకోసం వెయ్యి కోట్లను వెచ్చిస్తాం
ఇండ్లను ఎత్తైన ప్రాంతాల్లో...
సర్వాంగ సుందరంగా నిర్మిస్తాం
వరద బాధితులకు తక్షణ సాయం...
భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు : సిఎం కెసిఆర్
హైదరాబాద్: వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సిఎం కెసిఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస...
మంత్రి పువ్వాడ సుసాధ్యుడే
భద్రాద్రి : ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యుడిగా, భద్రాద్రి జిల్లాకి ఒక కుటుంబసభ్యుడిగా వరద బాధితులను ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా తాపత్రయ పడుతున్నాడని సిఎం కెసిఆర్ అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు...
ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
న్యూఢిల్లీ: జూన్ 30న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర మంగళవారం ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా పహల్గామ్ మార్గంలో తాత్కాలికంగా నిలిపివేయబడింది. పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న...
యోగా సాధనలో ఐటీబీపీ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ముఖ్యమైన రోజును వివిధ సంస్థలు, వ్యక్తులు జరుపుకోవడానికి ముందు, వివిధ కార్యకలాపాల ద్వారా దాని పట్ల ఉత్సాహాన్ని...
అంగారక గ్రహం ఎడారిలా ఎందుకు మారిందో తెలుసా ?
చికాగో : అంగారక గ్రహం వాతావరణంలోని మార్పులే ఎడారిలా గ్రహం మారడానికి కారణాలని ఇదివరకు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే కొత్తగా అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు వాతావరణం లో కార్బన్డైయాక్సైడ్ కోల్పోవడం వల్లనే...
అంగారక గ్రహం పొడిబారడానికి కారణం?
చికాగో : అంగారక గ్రహం తన వాతావరణంలో కార్బన్డై యాక్సైడ్ను కోల్పోవడం వల్ల పొడిగా ఎడారిలా మారిందని ఇదివరకటి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ గ్రహం వాతావరణంపై కొత్తగా అధ్యయనం చేపట్టిన...
నెలలోనే 78 మంది చార్ధామ్ యాత్రికుల మృతి
డెహ్రాడూన్: కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు రద్దయి ఇటీవల ప్రారంభమైన చార్ధామ్ యాత్రపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాదిమంది స్థానికులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ యాత్ర మొదలైన నెలరోజుల్లోనే 78 మంది యాత్రికులు మరణించడం తీవ్ర...
ఎవరెస్ట్ను అధిరోహించిన అన్వితారెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్వతారోహకురాలు అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. భువవగిరికి చెందిన పడమటి మధుసూధన్రెడ్డి, చంద్రకళ దంపతులకు 1997లో జన్మించిన అన్విత రెడ్డి జన్మించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో బేసిక్,...
ఎవరెస్ట్ను అధిరోహించిన అన్వితారెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్వతారోహకురాలు అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. భువవగిరికి చెందిన పడమటి మధుసూధన్రెడ్డి, చంద్రకళ దంపతులకు 1997లో జన్మించిన అన్విత రెడ్డి జన్మించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో బేసిక్,...
ఎవరెస్టు శిఖరంపై చైనా వాతావరణ కేంద్రం
బీజింగ్ : సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఎవరెస్టు పర్వత శిఖరంపై చైనా వాతావరణ కేంద్రాన్ని నెలకొల్పింది. చైనా శాస్త్రవేత్తల నేతృత్వంలో పర్వతారోహకుల బృందం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వాతావరణ...
గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని...
ప్రారంభమైన తెలంగాణ అమర్నాథ్ యాత్ర
సలేశ్వరం దర్శనానికి నిర్ణీత వేళల్లో వాహనాలకు అటవీశాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం దర్శనానికి పగటి పూటనే వాహనాలకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా సలేశ్వరం జాతర...
ఎవరెస్ట్ శిఖరంపై నేపాలీ షెర్పా మృతి
కట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పైన ఈ సంవత్సరం పర్వతారోహణ సీజన్లో తొలి మరణం చోటుచేసుకుంది. గతంలో అనేకసార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన 38 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు గిమి టెంజి షెర్పా...
హిమాలయ పర్వతాల్లో వేగంగా టన్నెల్ పనులు
సవాళ్లను అధిగమించి 7 కి.మీ. మేర జోజిలా పనులు పూర్తి
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించిన మేఘా సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : మౌలిక వసతుల రంగంలో అగ్రగామి సంస్థ, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతికూల...
మహాదేవుడి నామస్మరణతో మారుమోగిన మహానగరం
భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
ఉదయం దీక్షలు,సాయంత్రం విరమణలు
హైదరాబాద్: శివ నామ స్మరణతో హైదరాబాద్ మహానగరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలల్లో తెల్లవారు జామునే వేద పండితులు మహాదేవుడికి ప్రత్యేక అర్చనలు,...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
కోరిన కోర్కెలు తీర్చే పడమటి అంజన్న
మన తెలంగాణ/మక్తల్ : మక్తల్ పట్టణంలో వెలిసిన పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్లపైనే విశిష్ట చరిత్ర ఉంది. త్రేతాయుగంలో వెలిసిన జాంబవంతుడి చేతులమీదుగా ఆంజనేయస్వామి విగ్రహం పశ్ఛిమాభిముఖంగా ప్రతిష్టించనట్లు పురాణాలు...
మరో రెండేళ్లలో స్వదేశీ తయారీ హెవీలిఫ్ట్ డ్రోన్లతో ఈ-కామర్స్ రవాణా
న్యూఢిల్లీ : ఇప్పటి నుంచి మరో రెండేళ్లలో మొట్టమొదటి స్వదేశీ తయారీ ‘హెవీ లిఫ్ట్ ’ డ్రోన్లు ఈ కామర్స్ రవాణా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఇవి 150 కిమీ దూరం వరకు 150...
రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్నాథ్ నివాళులు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ...