Home Search
ఎత్తైన - search results
If you're not happy with the results, please do another search
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది : నేపాల్ వెల్లడి
ఖాట్మండ్ : ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 1954 లో సర్వే ఆఫ్ ఇండియా ఈ పర్వతం ఎత్తును కొలిచి 8,848...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
‘అల్లూరి’ అనుచరుడి మృతి
ఎపిలో 111 ఏళ్ల బాలుదొర మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: మన్నెం వీరుడు, విప్లవ కారుడు అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడు బీరబోయిన బాలుదొర (111)ఆదివారం నాడు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి...
వామ్మో మళ్లీ వర్షం
మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పుడిప్పుడే భారీ వర్షం వరదల నుంచి కోలుకుంటున్న భాగ్యనగరంలో మళ్లీ వరుణుడు ప్రతాపం కనబరుస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే నగరంలో శనివారం సాయంత్రం నుంచి వర్షం...
వాజ్పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం: ప్రధాని మోడీ
హిమాచల్ ప్రదేశ్: అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ చరిత్రాత్మకమైన రోజని ఆయన అన్నారు. ఈ సొరంగమార్గం నిర్మాణంతో వాజ్ పేయీ...
ఆరో రౌండ్ మిలిటరీ చర్చల్లో కొండల వద్ద ఉద్రిక్తతలపై దృష్టి
సంప్రదింపుల కొనసాగింపునకు భారత్-చైనా అంగీకారం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాభారత్ మధ్య ఆరో రౌండ్ మిలిటరీస్థాయి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు సాగిన ఈ చర్చ ల్లో తూర్పు లడఖ్లోని...
యుద్ధమేనా?
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎత్తున బలగాల తరలింపు
యుద్ధ ట్యాంకులతో చైనాకు దీటుగా భారత్ సన్నద్ధం
నిత్యం అప్రమత్తంగా ఉండండి, కేంద్ర బలగాలకు కేంద్ర హోంశాఖ అదేశాలు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ...
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
చైనా దళాలతో భారత్ బలగాలు ఢీ అంటే ఢీ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆగస్టు 29-30 తేదీల్లో పాంగాంగ్ సరస్సు వైపు కదలడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్...
సెక్రటేరియట్ ప్రాంతంలోకి మీడియాకు అనుమతి: వేముల
హైదరాబాద్: పాతభవనాల కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలంటూ మీడియా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్ర వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
తిరుమలకు లైట్మెట్రో, మోనో రైలు
హైదరాబాద్ : తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్హౌస్ లో...
సర్వ దేవతల నివాసస్థలం…. దేవ ప్రయాగ
మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో దేవప్రయాగ కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యంత మోక్షదాయకమైన క్షేత్రంగా దేవ ప్రయాగను పురాణాలు చెబుతున్నాయి. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ...