Home Search
ఎత్తైన - search results
If you're not happy with the results, please do another search
నేడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ‘డే’
లండన్: ఇంతకు ముందు ఎవరూ చేయని పని, సాహసకృత్యం వంటి వాటికి లభించే గుర్తింపే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అయితే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 17న(నేడు)...
ఆకాశ భవనంపై బతుకమ్మ
ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన సౌధం దుబాయ్లోని బుర్జు ఖలీఫా స్క్రీన్పై ప్రదర్శన, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని చూపిన విశిష్ట ఘట్టం
మన తెలంగాణ/హైదరాబాద్ :...
కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన నివేదా థామస్..
హైదరాబాద్: ఆప్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోని హీరోయిన్ నివేదా థామస్ విజయవంతంగా అధిరోహించింది. తాజాగా ఈ విషయాన్ని నివేదా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని సక్సెస్...
బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన…
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి బతుకమ్మ పండుగ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. శనివారం సాయంత్రం 9.40...
రేపు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్న బతుకమ్మ పండుగ
శనివారం సాయంత్రం 9.40 నిమిషాలకు , 10.40 నిమిషాలకు ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా పై...
ఇన్నేళ్ల నిరీక్షణకు తెర….
అంచనాలను తలకిందులు చేస్తూ
జూనియర్ లైన్మెన్గా ఉద్యోగం పొందిన 150 మంది మహిళలు
సముచిత స్థానం కల్పించిన విద్యుత్ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళలకు విద్యుత్ శాఖ సముచిత స్థానం కల్పిస్తోంది. ఇన్నేళ్లుగా విద్యుత్ స్తంభాలను మహిళలు ఎక్కలేరంటూ...
వినాయక ప్రసిద్ధ క్షేత్రాలు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. 11 వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహహత్యాపాతక...
పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి భార్యను లోయలో తోసేసి….
ఢిల్లీ: భార్యను భర్త పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లోయలోకి తోసేసిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేష్ రాయ్ అనే వ్యక్తి(29) ఢిల్లీలో బబిత (24) అనే...
డాంగ్ జిల్లాలో సెల్ఫీలు తీసుకోవడం నేరం..!!
అహ్మదాబాద్: గుజరాత్లోని డాంగ్ జిల్లాలో సెల్ఫీలు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కొంతకాలంగా ఆ జిల్లాలో సెల్ఫీల వల్ల ప్రమాదాలు జరిగి పలువురు మరణించడంతో ఈ నిర్ణయం...
నిజామాబాద్ జిల్లా భాష కొన్ని ప్రత్యేకతలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దిశలో ఆదిలాబాద్కు దక్షిణంగా ఉంది. తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్, పడమరకు మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల అవిభక్త నిజామాబాద్ ప్రాంత భాషా...
ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా: హరీష్ రావు
సంగారెడ్డి: ఒకప్పుడు మెదక్ కరువు జిల్లా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మరో రెండు ఎత్తిపోతలు సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులు సర్వే పనులను రూ.27 కోట్లతో...
తెగిపడిన కేబుల్ కారు: 13 మంది మృతి
రోమ్: కేబుల్ కారు తెగిపడడంతో 13 మంది మృతి చెందిన సంఘటన ఉత్తర ఇటలీలోని స్టెసా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ఇటలీ...
ఆక్సిజన్ పంపిణీలో లోపాలు
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...
ఎవరెస్ట్ శిఖరానికి తాకిన కరోనా..!
పర్వతారోహకుడికి కరోనాతో అలర్ట్
ఖాట్మండ్: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరానికీ కరోనా తాకింది. నార్వేకు చెందిన ఎవరెస్ట్ పర్వతారోహకుడు ఎర్లెండ్ నెస్కు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించారు. అయితే, ఆయన ఆ విషయాన్ని...
తాజ్ హోటల్ పునః సృష్టి
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రాన్ని మహేష్బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్...
అమెరికాకు ధృవ శత్రువు
డేంజర్ జోన్లోకి జారుకుంటున్న అగ్రరాజ్యం?
ఆస్టిన్(అమెరికా) : కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి విపరీత హిమపాత బీభత్సంతో బందీలు అయ్యా రు. దేశానికి ఇదే ఎప్పటికీ తీరని భవితవ్యపు సవాలు అవుతుందనే భయం అమెరికాలోని...
పాక్ సరిహద్దున 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాక : బిఎస్ఎఫ్
జమ్ము: బిఎస్ఎఫ్ జవాన్లు జమ్ము జిల్లాలోని భారత్పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకను ఎగురవేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ జమ్ముప్రాంత ఐజి ఎన్ఎస్ జమ్వాల్...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: మోడీ
న్యూఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రజలందరికీ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. జై హిందు అంటూ ట్విట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
దారికిరాని చైనా!
గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....
కిలిమంజారోను అధిరోహించిన ఐపిఎస్ అధికారి
నగరంలో ఎస్బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్జోషి
మనతెలంగాణ, హైదరాబాద్ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారోను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఎస్బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్జోషి అధిరోహించారు. పర్వాతారోహణ కోసం...