Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచి సెకండరీ మార్కెట్కు యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) జనవరి 1న సెకండరీ మార్కెట్ కోసం యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను ప్రారంభించనుంది. దీంతో పెట్టుబడిదారులు యుపిఐ ద్వారా చెల్లించి షేర్లను...
గ్యాస్ సిలిండర్ ఈకెవైసికి తొందర వద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ సిలిండర్ రూ.500కే పొందే పథకానికి సంబంధించి ఈకెవైసికి తొందర పడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు....
బ్లింకిట్ లో 9,940 కండోమ్లు ఆర్డర్ చేసిన వినియోగదారుడు!
జొమాటో అధీనంలో నడుస్తున్న క్విక్ డెలివరీ ప్లాట్ ఫారమ్.. బ్లింకిట్ కొన్ని సరదా విషయాలను బయటపెట్టింది. వినియోగదారులు కోరుకున్నదే తడవు నిమిషాల వ్యవధిలో ఆయా వస్తువులను ఇంటి ముంగిటికి తెచ్చి అందించే బ్లింకిట్.....
చిరుతిళ్లతో చేటు
నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే మెదడు, అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి. మనం తినే ఆహార పదార్థాలు మెదడు నిర్మాణం, పని తీరు, మానసిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా...
స్వల్పంగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
న్యూఢిల్లీ: ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు కాస్త ఉపశమనం కల్పించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.19 కెజిల సిలిండర్పై రూ.39.50లు తగ్గిస్తున్నట్లు...
తెచ్చిన అప్పులతో నష్టం జరగలేదు
ఆస్తులు పెంచాం: జగదీశ్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యుత్ శాఖ మా జీ...
కరెన్సీ వద్దు..
ఐదేళ్లలో రూ.92 కోట్ల నుంచి 8,375 కోట్ల ట్రాన్సాక్షన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం తారా స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. కరెన్సీ రహిత చెల్లింపుల దిశగా...
డిప్యూటీ సీఎం,విద్యుత్శాఖ మంత్రిని కలిసిన విద్యుత్ రివర్షన్ ఉద్యోగ సంఘాల నాయకులు
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో రివర్షన్కు గురై కింద స్థాయిలో ( లో క్యాడర్) పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రివర్షన్ విద్యుత్ ఉద్యోగాల నాయకులు డిప్యూటీ...
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు… దానకిషోర్ బదిలీ
జలమండలి ఎండీ దానకిషోర్ బదిలీ..
ఆయన హయాంలో బోర్డుకు ప్రత్యేక మార్క్
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు
కీలక ప్రాజెక్టులు, సంస్కరణలకు శ్రీకారం
ఆయన సారథ్యంలో బోర్డుకు అవార్డుల పంట
జలమండలి నూతన ఎండీ గా సుదర్శన్...
దక్షిణ డిస్కం సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన ముషారఫ్ ఫరూఖీ 2014...
తుపాను బాధితుల కోసం టివిఎస్ రూ.3 కోట్ల విరాళం
చెన్నై: మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వారిని ఆదుకోవడానికి రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సైతం తమదైన రీతిలో వారిని...
విద్యుత్ , సిఈఐజి అధికారుల సమన్వయ లోపం
మన తెలంగాణ/ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంవత్సరానికి 20 నుంచ 30 వరకు చిన్నా పెద్దా వరకు జరిగే ప్రమాదాలన్నీ షార్ట్సర్యూట్ కారణంగానే జరుగుతున్నాయి. వీటిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి...
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టొయోటా కిర్లోస్కర్ కస్టమర్ సహాయక చర్యలు
తమ కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో (నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి , కాకినాడ & గుంటూరు) ప్రభావితమైన వినియోగదారుల...
డీప్ఫేక్పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో మరోసారి భేటీ
చర్యలు తీసుకోవడానికి మరో వారం సమయం ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: డీప్ ఫేక్ సమస్యను ఎదుర్కోవడంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సాధించిన పురోగతిని సమీక్షించడం కోసం ప్రభుత్వం మంగలవారం ఆ సంస్థలతో మరో దఫా...
కాస్త తేరుకున్న చెన్నై నగరం
తగ్గుముఖం పట్టిన కుండపోత వర్షాలు
మళ్లీ ప్రారంభమైన విమాన సర్వీసులు
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
వర్షాల కారణంగా 12 మంది మృతి
చెన్నై: మిగ్జాం తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావంనుంచి కాస్త తేరుకుంటోంది....
ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో డార్క్ పాటర్న్పై నిషేధం
ముంబై : కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్ఫామ్లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులను తప్పుదారి...
‘డార్క్ పాటర్న్’ పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ షాపింగే. ఎలక్ట్రానిక్ వస్తువులనుంచి నిత్యావసర వస్తువులదాకా అన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేయడమే జరుగుతోంది. దీంతో ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్ల మధ్య పోటీ...
ఎడెల్విస్ టోక్యో లైఫ్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు
న్యూఢిల్లీ : వ్యాపార నాణ్యతను బలోపేతం చేయటానికి ఎడెల్విస్ టోక్యో లైఫ్ మోసపూరిత పద్ధతులను ముందుగానే కనుగొనడం, నివారించే కొత్త రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టింది. కంపెనీ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రజీత్ ముఖోపాధ్యాయ్...
తప్పుడు సమాచారానికి చెక్
‘చెక్ ది ఫ్యాక్ట్’ ప్రచారం ప్రారంభించిన వాట్సాప్
న్యూఢిల్లీ : వాట్సాప్లో ఒక రకమైన తప్పుడు సమాచారం పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ చర్యలు చేపట్టింది. వాట్సాప్లో వ్యాప్తి చెందుతున్న అబద్ధాలను ఆపడానికి,...
ఫండింగ్ రౌండ్లో $23 మిలియన్లని సమీకరించిన స్కాపియా
బెంగుళూరు: తన ఆర్థిక ఉత్పాదనల ద్వారా ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఫిన్టెక్ కంపెనీ అయిన స్కాపియా తాజాగా ఎలివేషన్ క్యాపిటల్, 3 స్టేట్ వెంచర్స్ నేతృత్వంలోని తన సీరీస్-ఎ...