Home Search
శంషాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నగరంలో మరోసారి గ్రీన్ఛానల్
మనతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు శనివారం గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసి మరోసారి అవయవదానానికి సహకరించారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి లంగ్స్(ఊపిరితిత్తులు) తీసుకుని బయలు దేరిన అంబులెన్స్ సికింద్రాబాద్లోని...
మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం….
రంగారెడ్డి: ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగి మత్తు మందు ఇచ్చి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. వీడియోను రికార్డు చేసి ఆమె ఫోన్కు పంపించడంతో...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
హైదరాబాద్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్
హైదరాబాద్: హైదరాబాద్కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) రానుంది. విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. దాదాపు 50-60 ఎకరాల్లో శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో ‘డబ్ల్యూటీసీ శంషాబాద్’ను అభివృద్ధి చేయడానికి వరల్డ్ ట్రేడ్...
తొలకరితోనే కదం తొక్కనున్న
ఐదవ విడత (5.0) గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ఈ నెల 16న శంషాబాద్లో లాంఛనంగా ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
పర్యావరణ సంరక్షణ కోసం ఒక్కటైన
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ స్వచ్ఛంద ఉద్యమాలు
మన తెలంగాణ/హైదరాబాద్...
కూలీ ఇప్పిస్తానని చెప్పి మహిళపై అత్యాచారం… రాయితో తలపై మోది
హైదరాబాద్: కూలీ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి మహిళపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మదనపల్లి కొత్త తండాకు చెందిన మహిళ కూలీ పనులు...
అభివృద్ధి అడ్డా
తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు
కనిపిస్తున్నాయి భారతదేశ
అభివృద్ధిలో హైదరాబాద్
కీలకంగా మారింది
33జిల్లాల్లో 32
జాతీయ రహదారులతో
అనుసంధానం జరిగింది
రీజనల్ రింగ్రోడ్డు డిపిఆర్
పూర్తయింది ఇది...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు ‘మెట్రో రైడ్’ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి....
వర్షం కారణంగా విమానాల మళ్లింపు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై,
విశాఖ నుంచి వచ్చేవాటిని విజయవాడకు, బెంగళూరు విమానాన్ని
నాగ్పూర్కు మళ్లింపు వాతావరణం అనుకూలించలేదని అధికారుల వెల్లడి
మన తెలంగాణ/ శంషాబాద్ / హైదరాబాద్ :...
అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు..
హైదరాబాద్: కేంద్ర హోం శాకమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి అమిత్షా.. రోడ్డు మార్గంలో ముచ్చింతల్ వెళ్లి రామానుజ...
నగరంలో మరోసారి గ్రీన్ఛానల్
ఆర్జిఐ నుంచి సికింద్రాబాద్ వరకు ఏర్పాటు
హైదరాబాద్: నగర పోలీసులు మరో సారి గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రి వరకు...
మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం…
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమీర్ పేటకు చెందిన అమీర్ సోహేల్ మహ్మద్ అనే...
నగరంలో మరోసారి గ్రీన్ఛానల్
సికింద్రాబాద్ నుంచి ఆర్జిఐ వరకు ఏర్పాటు
హైదరాబాద్: నగర పోలీసులు మరో సారి గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు శనివారం...
శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి
రంగారెడ్డి: లారీ-కారు ఢీకొన్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సోమవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కోత్వాల్గూడ వద్ద కారు అదుపు తప్పి...
సైబరాబాద్లో 503మంది మందుబాబులను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో 56 మందికి జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని...
వాచీలో దాచి బంగారం స్మగ్లింగ్
శంషాబాద్లో 233.4గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుంచి బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రమాణీకుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా అతడి చేతి గడియారం లోపలిభాగంలో అక్రమంగా...
సిఎంలను కలిపిన కల్యాణం కమనీయం
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనువరాలి పెళ్లి సందర్భంగా చాలాకాలం తర్వాత కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
స్పీకర్ పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కెసిఆర్, జగన్..
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. శనివారం శంషాబాద్లో జరిగిన వివాహానికి హాజరైన కెసిఆర్, జగన్...
కొత్త మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
13 VN 05
కొత్త మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
నాలుగు రోజులకు 2,858 దరఖాస్తులు
దరఖాస్తు ఫీజు రూపంలో ఈసారి రూ.1200 కోట్లు వచ్చే అవకాశం
ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు చివరితేదీ
60 నుంచి 70...
43 మంది మందుబాబులకు జైలు
మద్యం తాగి వాహనాలు నడుపుతు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ మందుబాబులు
రూ.17,100 జరిమానా విధించిన కోర్టు
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 43మంది మందుబాబులకు కూకట్పల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్...