Home Search
శంషాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం.. హెడ్కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: కూకట్పల్లిలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కెపిహెచ్బి బ్రిడ్జిపై మంగళవారం అర్ధరాత్రి ఓ కారు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా...
మూసీకి భారీ వరద
పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
హైదరాబాద్లోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై రాకపోకలు
నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస
చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్...
రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టాం
అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
డ్రంక్ అండ్ డ్రైవ్లో 372మందికి జైలు
హైదరాబాద్ : మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డ వాహనదారులు 372మందికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్...
రాజ్ భవన్ కు చేరుకున్న సిజెఐ
హైదరాబాద్: రాజ్భవన్లో సుప్రీం కోర్టు సిజెఐ జస్టిస్ ఎన్ వి రమణకు గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్ ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌవర వందనం జస్టిస్ ఎన్వి రమణ స్వీకరించారు. సుప్రీం...
రాజ్భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సిఎం భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి కెసిఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
తౌక్టే తుఫాన్ ప్రభావం: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం..
హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అంబర్ పేట, ఉప్పల్, ఎల్బినగర్, దిల్...
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు..
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు
శంషాబాద్లో పట్టుబడ్డ నలుగురు నిందితులు
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్ర వరకు 1.065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఈ...
నిరాడంబరంగా సింగర్ సునీత వివాహం…
హైదరాబాద్: శంషాబాద్లోని అమ్మపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రముఖ గాయని సునీత వివాహం ఘనంగా జరిగింది. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేని... సునీత మెడలో మూడు ముళ్లు వేసి...
సైనిక లాంఛనాలతో నేడు హవల్దార్ పరశురాం అంత్యక్రియలు
మహబూబ్నగర్: జమ్మూ కాశ్మీర్లోని లడక్ లో గత గురువారం కొండ చరియలు విరిగిపడి మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తాండకు చెందిన హవల్దార్ పరుశురాం ప్రాణాలు కోల్పోయిన విషయం...
చిన్నారులను చిదిమేస్తున్నారు
జగిత్యాలలో నాలుగేళ్ల బాలిక.. శంషాబాద్లో మైనర్పై అమానుషం
హైదరాబాద్: శంషాబాద్ లో మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి అత్యాచార దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించాడు యువకుడు. నిందితుడు ఉత్తర్...
బాలికపై అఘాయిత్యం…. సెల్ఫోన్లో చిత్రీకరించి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచార దృశ్యాలను యువకుడు సెల్ఫోన్లో బంధించాడు. నిందితుడు ఉత్తర ప్రదేశ్కు చెందిన గోపిగా...
వామ్మో మళ్లీ వర్షం
మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పుడిప్పుడే భారీ వర్షం వరదల నుంచి కోలుకుంటున్న భాగ్యనగరంలో మళ్లీ వరుణుడు ప్రతాపం కనబరుస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే నగరంలో శనివారం సాయంత్రం నుంచి వర్షం...
నర్సును బెదిరించిన ఇద్దరిపై కేసు
హైదరాబాద్: డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఓ నర్సు రాయదుర్గం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సుగా పనిచేస్తున్న రంగమ్మ గత ఏడాది రాజేశ్కు రూ....
భవిష్యత్ తరాలకు కానుకగా గ్రీనరీ
తెలంగాణలో హరితహారంను విజయవంతం చేద్దాం
సిఎం ఆదేశాల మేరకు ఈసారి పట్టణాలపై ప్రత్యేక దృషి
నాటే ప్రతి మొక్క కాపాడే లక్ష్యంగా పనిచేయాలి
నర్సరీల నుంచి ప్రజలకు ఉచితంగా మొక్కల పంపిణి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్...
పెళ్లి వేడుకలో విషాదం.. బామ్మర్దిని చంపిన వరుడు..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో స్వీట్ల కోసం గొడవపడిన వరుడు తన బామ్మర్దిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని...
హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి: కెటిఆర్
హైదరాబాద్: ఈ సారి హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందకు ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. శంషాబాద్లోని హెచ్ఎండిఎ నర్సరీని మంత్రి కెటిఆర్ సందర్శించారు. హెచ్ఎండిఎ నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించిన...
కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
హైదరాబాద్: సూర్యాపేట మండలం కేసారంలోని వ్యవసాయక్షేత్రంలోని కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కల్నల్ కుటుంబ సభ్యులను...
చినజీయర్ స్వామిని కలిసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: చినజీయర్స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సిఎం.. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్స్వామిని ఆహ్వానించారు. సిఎం కెసిఆర్తో...
విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్లకు పంపకండి
సిఎం కెసిఆర్కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన...