Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఒకే దేశంలో రెండు చట్టాలా?
భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమావేశంలో మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే...
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
నాగర్కర్నూల్: పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్కర్నూల్లోని...
ప్రతిపక్షాల కూటమి కాదది…ఫోటో సెషన్
నాగర్కర్నూల్ ప్రతినిధి : పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి...
మణిపూర్పై అఖిలపక్ష భేటీ
అగ్గిరగులుకున్న 50 రోజులకు
మణిపూర్పై అఖిలపక్ష భేటీ
అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి
విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్కు పట్టు
రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పి పిలుపు
న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...
మేం రెడీ ..మీరు రెడీనా
వాషింగ్టన్ : భారత్ అమెరికా మధ్య సరైన వ్యాపార, వాణిజ్య సానుకూల వాతావరణాన్ని రెండు దేశాల ప్రభుత్వాలు నెలకొల్పాయాని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఇరుదేశాలకు చెందిన వ్యాపార వర్గాలు ఈ...
సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం
సిద్దిపేట : సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం అని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నియలయంలో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ...
అమెరికాతో గాఢాను బంధం
ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక అమెరికా పర్యటనతో భారత బంధం బలోపేతమైంది. ఇది స్పష్టంగా కనిపిస్తున్న అపూర్వమైన ఫలితం. చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి తన విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ను బీజింగ్కు పంపించిన...
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
బైడెన్కు ‘వెయ్యి చంద్రుల’ కానుక
జిల్కు గ్రీన్ డైమండ్.. బైడెన్కు ‘సహస్ర చంద్రులు’
అమెరికా అధ్యక్ష దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు
మోడీకి బైడెన్ దంపతుల అత్మీయ విందు
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం అమెరికా అధ్యక్ష భవనంలో జో...
ప్రపంచ సమస్యలపై బైడెన్తో చర్చించా…
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మయ స్వాగతానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. అమెరికాలోని 4 మిలియన్ల ఎన్ఆర్ఐలకు...
న్యూయార్క్లో యోగా గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ : ప్రపంచ వైరుద్ధాలను భారతీయ యోగా ప్రక్రియతో అంతమొందించుకోవచ్చునని, ఈ అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారతదేశం సర్వదా వసుధైక కుటుంబ నినాదాన్ని ప్రవచించింది. తన విలువల...
అమెరికా కాంగ్రెస్లో కీలక ప్రసంగం
న్యూఢిల్లీ : అమెరికా చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎల్లవేళలా పటిష్టంగా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని , ఈ...
రష్యాఉక్రెయిన్పై మేం తటస్థం కాదు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమదేశాలు ఆరోపించిన నేపథ్యంలో తాము తటస్థం కాదని, శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు....
మనదేశ విపత్తు నిర్వహణ సత్తా గొప్పతనం
న్యూఢిల్లీ : భారత దేశం గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని, బిపర్జోయ్ తుపాన్ వల్ల కచ్లో విధ్వంసం జరిగినా, ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలు...
అమెరికా గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు బయలుదేరుతారనగా, గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను అమెరికా సరళ తరం చేసింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే విదేశీయులకు గ్రీన్...
నెహ్రూను చెరిపేయగలరా?
ఆనవాళ్ళను ధ్వంసం చేస్తే చరిత్ర చెరిగిపోతుందా, పోదు. రాజకీయం అన్ని ఆలోచనలను, వాటి ప్రతినిధులను గౌరవిస్తూ సాగడమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజలలో సకల భావజాలాల వారూ వుంటారు. అంతేకాదు గతాన్ని సజీవంగా వుంచే...
సత్కారాలతో పొంగిపోరాదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21న నాలుగు రోజుల పర్యటనకు వెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అమెరికా ప్రభుత్వం ‘రెడ్ కార్పెట్’...
నెహ్రూ మ్యూజియం ఇక ప్రధానమంత్రుల మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మారింది. వాటికి ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం...
ఖైదీల హక్కులు హరిస్తున్న జైళ్ళు
పదహారు మంది మేధావులపైన అయిదేళ్ళ క్రితం ప్రభుత్వం ఎల్గార్ పరిషత్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు ఎంత వరకొచ్చిందో తెలియదు కానీ, విచారణ మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ...
ఉన్న మాట అంటే ఉలుకు!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు బద్ధ వ్యతిరేకి అనే విషయంలో వేరే మాటకు అవకాశమే లేదు. ఇది ఆ ప్రభుత్వంపై కక్షతో కల్పించి చెప్పవలసిన అవసరమే లేదు. అనుక్షణం...