Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
కౌమారాన్ని కాటేస్తున్న నగరవాసం
‘The world is increasingly urbanized. For the first time in human history, more than half of the global population lives in cities. This trend...
మొండి బ్యాక్టీరియాను నివారించే కొత్త యాంటీబయోటిక్
శాస్త్రవేత్తలు మొక్కలకు సంబంధించిన ఒక విషపదార్ధాన్ని కనుగొన్నారు. అదే హానికరమైన బ్యాక్టీరియాను వెళ్లగొట్టే ఏకైక ప్రక్రియగా రూపొంది, అత్యంత శక్తివంతమైన కొత్త స్థాయి యాంటీబయోటిక్స్ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొత్త యాంటీబ్యాక్టీరియల్...
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
పొగరాయుళ్లలో కొవిడ్ ముప్పు
పొగతాగే అలవాటున్నవారిలో కొవిడ్ ముప్పు తీవ్రత 50 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడమే శరణ్యమని పిలుపునిచ్చింది. ఈమేరకు భారత్తోపాటు 29 దేశాల్లో ప్రత్యేక...
చైనాలో నెల రోజుల్లో 60వేల కోవిడ్ మరణాలు!
బీజింగ్: చైనాలో కేవలం నెల రోజుల్లోనే 60వేల మంది కోవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. డిసెంబర్లో వైరస్ ఆంక్షలు ఎత్తివేశాక మరణాల గురించి తెలుపని చైనా...
పసి పిల్లలపై వ్యాధుల దాడి
ఆరోగ్య సమస్యలు చిన్నారులను కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులు, వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందుతున్నాయి. చలి కాలంలో మొదలయ్యే సీజన్ మార్పుల కారణంగా జ్వరాలు,...
కోవిడ్పై నిర్దిష్ట, రియల్ టైమ్ డేటాను ఇవ్వండి!
చైనాను కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనా అధికారులను కలుసుకున్నారు. చైనాలోని మహమ్మారి పరిస్థితిపై నిర్ధిష్ట, రియల్టైమ్ డేటాను అందించాల్సిందిగా మరోసారి కోరారు....
ఒక్కరి నుంచి పది, పదిహేనుమందికి..
న్యూఢిల్లీ : కోవిడ్ 19కు అవశేషంగా పుట్టుకొచ్చిన బిఎఫ్ .7 వైరస్ అత్యంత ప్రమాదకరం అని ఇక్కడి ఎయిమ్స్లోని అంటువ్యాధుల నిపుణులు సంజయ్ కె రాయ్ బుధవారం తెలిపారు. చైనాలో గుబులు రేపిన...
మరీ వెనుకబడిన ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
మానవ వాదానికి దారి దీపం!
“బుద్ధుడు హింసకు వ్యతిరేకం. అయితే అతను న్యాయానికి అనుకూలంగా వుండే వ్యక్తి. ఎక్కడ న్యాయం లభించదో, ఎక్కడ అన్యాయం రాజ్యమేలుతుందో అక్కడ న్యాయాన్ని సాధించుకోవడానికి అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి బుద్ధుడు అనుమతి ఇచ్చాడు”...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
ఈసారి కరోనాను మించిన మహమ్మారి ‘డిసీజ్ఎక్స్’ ?
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 66 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. దానికి విరుగుడు వ్యాక్సిన్ కనుగొనడంతో కొవిడ్-19 కోరల నుంచి ప్రజానీకం చాలా వరకు బయటపడింది. అయితే రాబోయే...
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్ఫోన్స్లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
కొత్త వేరియంట్లతో మళ్లీ ఉధృతి
డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య హెచ్చరిక
రూపాలు మార్చుకుని వైరస్ దూకుడు
ఉదాసీనతతో తిరిగి మహమ్మారి సవాలు
పుణే : ఒమిక్రాన్ వేరియంట్తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి తలెత్తుతుందని డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు...
హర్యానా దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేతకు ఆదేశాలు
సంచలనం కలిగించిన గాంబియా చిన్నారుల మృతి
దగ్గు తయారీ కేంద్రంలో 12 లోపాల గుర్తింపు
నవంబర్ 14 లోగా వివరణ ఇవ్వాలని మైడెన్ సంస్థకు నోటీసులు
చండీగఢ్ : దగ్గు, జలుబు నివారణకు సిరప్లు...
పాక్లో ప్రబలిన మలేరియా
భారత్ నుంచి 6మిలియన్ దోమతెరల కొనుగోలు
ఇస్లామాబాద్: ఇటీవల వరదలు ముంచెత్తడంతో మలేరియా ప్రబలింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 6మిలియన్ దోమతెరలను భారత్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని...
దగ్గు మందు కలవరం
రెండు అంశాలపై అస్పష్టత
న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గుమందు కలకలం భారతదేశంలోని ఔషధ పరిశ్రమంలో కలవరానికి దారితీసింది. భారత్కు చెందిన మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి అయిన సిరప్ గాంబియాలో 66...
66మంది చిన్నారుల మృతి.. భారత్ సిరప్ కంపెనీపై డబ్లుహెచ్ఒ అలర్ట్
జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్ల వల్లే...
పాక్లో వరద బాధితులకు ఆహార సంక్షోభం ముప్పు
హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో 57 లక్షల మంది వరద బాధితులు రానున్న మూడు మాసాలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన మానవతా వ్యవహారాల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో...