Home Search
భారతీయ సంస్కృతి - search results
If you're not happy with the results, please do another search
అమెజాన్ రన్ ఫర్ చేంజ్..
హైదరాబాద్: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ విరాళాల ప్లాట్ఫామ్ అయిన గివ్ ఇండియాతో కలిసి అమెజాన్ తమ రన్ ఫర్ చేంజ్ ను విజయవంతంగా ముగించింది. రన్ ఇండియా రన్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ...
ఇక ఎన్నికల నియంతృత్వం
‘ఎన్నికల్లో పాలక పార్టీ ఆధిక్యతను సాధించి, చట్టపరంగా అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ మార్గంలో నడుస్తోంది. ఎమర్జెన్సీలో లాగా పరిపాలనా వ్యవస్థ ఆధిపత్యం పెరుగుతోంది? భారత రాజ్యాంగ దృక్పథానికి భిన్నంగా అధిక...
పుట్టపాక తేలియా రుమాలుకు ఖండాంతర ఖ్యాతి
జి-20 సదస్సులో మెరవనున్న తెలంగాణ చేనేత వస్త్రం
సహజ రంగులు దీని సొంతం
ఇప్పటికే అనేక దేశాలకు ఎగుమతి అవుతున్న రుమాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ చీరలు, సంస్కృతి ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోతుంది. ఎప్పటికప్పుడు...
ఇసుజు డి మాక్స్ ఎస్ క్యాబ్ జెడ్ విడుదల
చెన్నై: ఇసుజు మోటర్స్ ఇండియా తమ పూర్తి సరికొత్త డి మాక్స్ ఎస్ క్యాబ్ జెడ్ వేరియంట్ను ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. ఇది వాణిజ్య వాహన విభాగంలో 'స్మార్టెస్ట్'గా కనిపించే క్రూ-క్యాబ్...
విఫలమవుతున్న ప్రజాస్వామ్యం
‘భారత దేశాన్ని హిందూ రాష్ర్టంగా మార్చాలని బిజెపి ఎన్నో ప్రయత్నాలూ చేస్తోంది. దీని వల్ల దేశంలో ప్రజాస్వామ్యం అన్నిరకాలుగా విఫలమై ఎన్నికల నియంతృత్వం స్థిరపడుతోంది. విద్వేషం, విభజించడం అనేవి రాజకీయాలలో కానీ, సమాజంలో...
ఎన్టిఆర్ స్మారక నాణెం విడుదల
న్యూఢిల్లీ : విశ్వవిఖ్యాత నటుడు ఎన్టి రామారావు (ఎన్టిఆర్) సంస్మరణార్థం వంద రూపాయల నాణెన్ని విడుదల చేశారు. సోమవారం రాష్ట్రపతిభవన్ సాంస్కృతిక కేంద్రం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ...
కొత్త కళాఖండం ‘శ్రీ అనంత పద్మనాభస్వామి’ని ఆవిష్కరించిన శ్రీమతి సుధా రెడ్డి
హైదరాబాద్: శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తమ తాజా కళాఖండం 'శ్రీ అనంత్ పద్మనాభస్వామి' ప్రతిమ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆవిష్కరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహోన్నత దాత మరియు స్టైల్ ఐకాన్ శ్రీమతి...
పిల్లల వికాసానికి బాల కథా సౌరభం
నేడు బాలల కోసం పెద్దలు రాసిన పుస్తకాలే కాకుండా పిల్లలు తమకోసం రాసిన అనేక పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు బాలసాహిత్యం రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత...
వైజాగ్ లో మొదటి బ్యాచ్ Speed 400 బైక్లను డెలివరీ చేసిన Triumph
వైజాగ్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Triumph Speed 400 ను Triumph వైజాగ్ డీలర్షిప్ వద్ద ౦4 ఆగస్టు న వైజాగ్ లో డెలివరీ చేశారు. జూన్ 27న లండన్లో విడుదల చేసిన...
వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!
కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్రావధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘ్ పరివార్ సభ్యుడా...
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...
ఘనంగా నెల రోజులపాటు రాష్ట్ర పండుగ.. ‘బోనాలు‘
అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు
అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా
వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
విజయవంతమైన రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి
శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం బోనాల ఉత్సవంలో...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లండన్లో ఘన స్వాగతం
తొమ్మిదేళ్లలో మోదీ సర్కారు చేసిన కార్యక్రమాలను వివరించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ : న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ హీత్రూ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి...
‘ఉమ్మడి బుల్డోజర్’ సమైక్యానికా!
ఈ ప్రపంచం సృష్టించడం ద్వారా కానీ, పరిణామం చెందడం ద్వారా కానీ ఏర్పడిందని ఎలా భావించినా, దానికొక స్వభావం మాత్రం ఉందనేది వాస్తవం. ఆ స్వభావం భిన్నత్వమే కానీ, ఏకత్వం కాదు. జీవజాలంలో...
హక్కుల పరిరక్షణకు ‘అన్హద్’
‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను” విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ 2002లో...
తొలి అడుగు
భారతీయ జనతా పార్టీని దేశాధికారం నుంచి తొలగించాలనే దీక్షతో 15 ప్రతిపక్షాలు కలిసికట్టుగా పాట్నా వేదిక మీదికి రావడం విశేష పరిణామమే. చివరికి ఏమి జరగనున్నప్పటికీ ప్రస్తుతానికైతే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...
గతంలోనే హిందూత్వ భవిష్యత్తు
ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ హిందూ రాజకీయాలను విశ్లేషిస్తుంటారు. భారత దేశ బహుళత్వం గురించి తరచూ ఆమె గొంతెత్తుతుంటారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే ఆమెపై మతవాదులు కూడా తరచూ విరుచుకుపడుతుంటారు. ఆమె తాజా...
అఖండ భారత్కు కౌంటర్గా తెరమీదకు అఖండ నేపాల్ !
కట్మాండు: న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖండ భారత్ కుడ్య చిత్రంపై నేపాల్లో ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను ఉదృతం నేపథ్యంలో ఇందుకు జవాబుగా కట్మాండు మేయర్...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
తెలుగు వర్శిటీకి సురవరం పేరు పెట్టాలి
ఈ సభకు ముందే ఒక వ్యాసం రాసినాడు. 2-11-1936న రాసి న ఈ వ్యాసంలో కొండా వెంకటరంగారెడ్డి షాద్నగర్ సభలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని, అంతకు ముందే శాసనసభ్యుడిగా ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తూ...