Home Search
యుద్ధ విమానాలు - search results
If you're not happy with the results, please do another search
ఆఫ్ఘానిస్థాన్ లో పాక్ వైమానిక దాడులు: పిల్లలు సహా 40 మంది మృతి
ఖోస్ట్: ఆఫ్ఘానిస్థాన్ లోని ఖోస్ట్ మరియు కునార్ ప్రావిన్సులలోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించడంతో పిల్లలు సహా 40 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ...
ఢిల్లీ చేరుకున్న 629 మంది ఉక్రెయిన్ బాధితులు
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఎఎఫ్) చెందిన మూడు విమానాలు 629 మంది భారతీయులతో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం ఉదయం ఇక్కడి హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్కు పొరుగున...
10 వేల రష్యన్ సైన్యం, 250 ట్యాంకులు మట్టుబెట్టాం : ఉక్రెయిన్
కీవ్ : రష్యాకు చెందిన 10 వేల మంది సైనికులను, 251 యుద్ధ ట్యాంకులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. మార్చి 4 వరకు తమ దేశంలో ప్రవేశించిన రష్యన్ దళాలపై దాడికి...
వినాశనం
మానవ మహావిషాదం
ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా బాంబుల వర్షం. 70 శాతం పట్టణాలను స్వాధీనం చేసుకున్నాం: రష్యా మరియుపోల్ పోర్ట్ సిటీని చుట్టుముట్టిన బలగాలు ఖేర్సన్ సిటీ హస్తగతం? ఖార్కివ్పై భీకర దాడులు:...
ఉక్రెయిన్పై దాడి ఆపండని రష్యా అధ్యక్షుడ్ని ఆదేశించగలమా ?
వైరల్ అవుతున్న వీడియో నేపథ్యంలో సిజెఐ వ్యాఖ్య
న్యూఢిల్లీ : రష్యాతో యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్...
ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు విద్యార్థులు…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది....
ఉక్రెయిన్లో చిక్కుకున్న 20వేల మంది భారతీయులు..
కీవీ (ఉక్రెయిన్): ఉక్రెయిన్పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు...
కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర ఆద్వితీయం: రాష్ట్రపతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో దేశ నౌకా దళ అధికారుల, సిబ్బంది పాత్రను ప్రశంసనీయమని భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నాడు జరిగిన ‘ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ’ కార్యక్రమానికి...
ఉక్రెయిన్ ఉద్రిక్తత తగ్గించడానికి రష్యా, ఫ్రాన్స్ మధ్య అంగీకారం
పుతిన్, బైడెన్ మధ్య త్వరలో చర్చలు
పారిస్ : తూర్పు ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ మధ్య ఆదివారం అంగీకారం కుదిరింది. ఉభయనేతలు ఈ సంక్షోభం...
ఉక్రెయిన్లో భారతీయుల క్షేమానికే ప్రాధాన్యత
తక్షణం వారిని ఖాళీ చేయించే ఉద్దేశం లేదు
విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడి
న్యూఢిల్లీ: యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్లోని భారతీయులను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించే ఆలోచన లేదని, అంతకంటే కూడా వారు...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
ఉక్రెయిన్ ఉద్రిక్తత
సోవియట్ మాజీ రిపబ్లిక్ ఉక్రెయిన్ ఉద్రిక్తత ప్రపంచాన్ని వేడెక్కిస్తున్నది. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ముంచుకు రాగల ప్రమాదం కనిపిస్తున్నప్పటికీ ఇంతలోనే ఇంతగా విషమిస్తుందనుకోలేదు. 2014 ఫిబ్రవరి, మార్చిల్లో క్రిమియాపై...
బ్రహ్మోస్ అడ్వాన్స్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: నౌకాదళంలో ఉపయోగించే ఆధునీకరించిన సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని మంగళవారం భారత నౌకాదళానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్నుంచి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ క్షిపణి నిర్దేశించిన లక్షాన్ని కచ్చితంగా...
వచ్చే ఏప్రిల్కల్లా మొత్తం 36 రాఫెల్
విమానాల సరఫరా పూర్తి, ఫ్రాన్స్ రాయబారి వెల్లడి
ముంబయి: అయిదేళ్ల క్రితం ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు భారత్కు 30 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశామని, మిగతా ఆరు...
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
కాబూల్లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
కాబూల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసి
భారత్కు రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న కుటుంబసభ్యులు
మంచిర్యాల: కాబూల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసి ప్రస్తుతం అఫ్ఘాని స్తాన్లో యుద్ధ వాతావరణం భా రత ఎంబసి అధికారులు శ్రద్ధ చూపి తిరిగి పం పించాలని...
రాఫెల్ డీల్పై జెపిసి దర్యాప్తు
ప్రధానికి కాంగ్రెస్ డిమాండ్
రాహుల్ చెప్పిందే నిజమైంది
ఫ్రాన్స్లో జడ్జితో దర్యాప్తు
న్యూఢిల్లీ : రాఫెల్ డీల్పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
భీకరంగానే దూసుకువస్తోన్న యాస్
బెంగాల్ వైపు అలర్ట్ ..యుద్ధ నౌకలు సిద్ధం
26 నాటికి తీరం దాటే అవకాశం
పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ?
కోల్కతా : యాస్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతం తీరం వెంబడి...
మిగ్21 విమానం కుప్పకూలి పైలట్ మృతి
న్యూఢిల్లీ : భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కుప్పకూలడంతో వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా మృతి చెందారు....