Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
“మోడీ” పాలనలో వంట గదుల్లో మంట: కెటిఆర్
గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ
“మోడీ” పాలనలో వంట గదుల్లో మంట
మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్ లు తలకిందులు
ధరలను పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తున్న...
మోడీ ప్రధాని కాదు సేల్స్ మెన్: కెసిఆర్
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజల తరపున ఘన స్వాగతం పలుకుతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సిఎం కెసిఆర్ అధ్యక్షతన జలవిహార్ లో సభ...
హైదరాబాద్లో ‘దమ్ బిర్యానీ, ఇరానీ టీ ఎంజాయ్ చేయండి’ !
బిజెపి నేతలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ చురక
రెండు రోజుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర పెద్దలు హాజరవడంతో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు...
రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వరం: హరీష్ రావు
సిద్దిపేట: రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వరంగా మారిందిని, సిద్ధిపేట మెడలో హారంలా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన...
బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు
సిద్దిపేట: కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో...
సికింద్రాబాద్ స్టేషన్ ఘటన దురదృష్టకరం: మంత్రి వేముల
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన పై మంత్రి వేముల స్పందించారు....
బండి స్థానంలో బిజెపి అధ్యక్షురాలుగా తమిళిసై రావాలి: జీవన్ రెడ్డి
కామారెడ్డి : ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పడు గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ భవన్ లో ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ...
మోడీవి మట్టి మాటలు, ఉట్టి మాటలు: ప్రభాకర్ రావు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పోయి గతంలో మట్టి మాటలు చెప్పారని, హైద్రాబాద్ వచ్చి ఉట్టి మాటలు చెప్పి పోయారని ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు ఎద్దేవా చేశారు....
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ: ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి మన కండ్ల ముందు కనిపిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మెండోర మండల...
రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం: కవిత
కోరుట్ల: ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత...
అమిత్ షా.. అబద్ధాల బాద్షా: మంత్రి హరీశ్
మెదక్: కేంద్ర ప్రభుత్వంపై వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి సభ ఓ అట్టర్ ఫ్లాఫ్ షో అన్నారు. బిజెపి సభలో శనివారం అమిత్ షా...
సిగ్గు లేకుండా బండి పాదయాత్ర చేస్తున్నారు: మంత్రి హరీశ్
షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం పర్యటించారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం, అల్వల, కొత్తపేట గ్రామాల్లో రైతు వేదికను...
నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్… నేడు స్వరాష్ట్రంలో బిజెపి
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీ లు దొందు దొందే అని మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలను విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు...
బిజెపి అబద్దాల పార్టీ: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు....
నెటిజన్లతో ‘ఆస్క్ కెటిఆర్’ కార్యక్రమం
హైదరాబాద్: ట్విటర్ వేదికగా నెటిజన్లతో మంత్రి కెటిఆర్ 'ఆస్క్ కెటిఆర్' కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని కెటిఆర్ తెలిపారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి...
గాంధీభవన్ ను గాడ్సే చేతిలో పెట్టారు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని...
మోడీజీ సిలిండర్ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో: మంత్రి సబిత
మహేశ్వరం : తరుచుగా పెంచుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర బిజిపి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. పేద,...
తెలంగాణ హక్కుల కోసం ఎక్కడ ప్రశ్నించారు రాహుల్: ఎంఎల్ సి కవిత
హైదరాబాద్: తెలంగాణ అంశాలు, హక్కులను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదని ఎంఎల్ సి కవిత నిలదీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ...
మొక్కలు నాటే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది
హైదరాబాద్: తన 50వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని మొక్కలు నాటారు. గురువారం ఉదయం...
ప్లీనరీలో రేపు 11 గంటలకు సిఎం కెసిఆర్ ప్రసంగం
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్స్ లో కార్యక్రమ ఏర్పట్లను మంత్రి కెటిఆర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు...