Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం: హరీష్ రావు
హైదరాబాద్: మిషన్ భరీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అక్టోబర్ 2న ఢిల్లీలో మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని, తెలంగాణలో వందకు వంద శాతం...
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా...
మోడీకి వణుకు పుట్టిస్తున్న సంక్షేమ పథకాలు
చండూర్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోఢీలో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై...
కెసిఆర్ సిఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని
హైదరాబాద్: కులవృత్తులను కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడు మండలం క్రిష్ణాపురం చెరువులో చేప...
ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం బేగం బజార్ లో...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్లు ఇస్తున్నారా?: హరీష్ రావు
హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడిగారు. కూకట్ పల్లి...
రూ.2016 పెన్షన్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా?: హరీష్ రావు
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ 600 రూపాయలే
దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, ఇందకు ఏటా 12 వేల కోట్లు
కొద్ది రోజుల్లో...
గ్రామాలకు గ్రామాలు ఏకం కావాలి: మంత్రి జగదీష్ రెడ్డి
చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలకు ఆస్కారం...
అభివృద్ధి మాది… మత ఘర్షణలు వారివి
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు...
బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ పాపన్న
హైదరాబాద్: మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, మతతత్వం: కవిత
హైదరాబాద్: దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే, స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలేపు భారతదేశం, ప్రపంచంలో నంబర్ వన్ శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత...
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
దేవరుప్పల: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల...
వాతలు, కోతలు తప్ప బిజెపి ఏమి సాధించింది: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వాటిని రద్దు చేయాలనే బిజెపి నాయకులు ఆలోచన చేస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
జన్మదిన వేడుకలకు మంత్రి కెటిఆర్ దూరం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది...
వరద సమయంలో ప్రతిపక్షాల బురద రాజకీయాలు
హైదరాబాద్: వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం చేస్తారని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం...
పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను అధ్యయనం చేయాలి: సండ్ర
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం అవసరం ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి సండ్ర వెంకట్...
పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ
కొత్తగూడె: భద్రాచలానికి ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రకటించిన చర్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి...
రూ.53 వేల కోట్ల లిమిట్ ను రూ.23 వేల కోట్లకు కుదించడం కుట్ర కాదా?…
హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన...
వరదలపై విపక్షాలది బురద రాజకీయం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ చేశామని, రైతుబంధు నిధుల...
వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే.. మరో పోరాటం తప్పదు
హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడలేని వంట గ్యాస్ ధరలు మనదేశంలోనే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 8 ఏళ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన...