Monday, April 29, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Kerala High Court Rejects Love Jihad petition

అత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదు రద్దు

కేరళ హైకోర్టు సంచలన తీర్పు తిరువనంతపురం : ఓ అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దోషికి విధించిన జీవితఖైదును కేరళ హైకోర్టు రద్దు చేసింది. మహిళ అంగీకారం తోనే...
gangula kamalakar comments on central government

రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
42nd founding anniversary of the Bharatiya Janata Party

బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం

బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...

పెట్రోల్‌పై మళ్లీ 80 పైసల వడ్డింపు

16 రోజుల్లో రూ. 10 పెంపు న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...
Strike on Fuel rate hike

పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి

మన తెలంగాణ/మోత్కూరు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న సిపిఎం 23వ...
1086 new covid cases reported in india

స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు

11 వేలకు దిగొచ్చిన క్రియాశీల కేసులు న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి లోనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు, కొనసాగుతున్నాయి. తాజాగా కేసులు 36 శాతం...
Secular democracies must unite to defeat BJP: Sitaram Yechury

బీజేపీని ఓడించేందుకు లౌకిక ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావాలి : సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని సీపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళ లోని కన్నూర్‌లో ప్రారంభమైన సీపీఎం 23 వ పార్టీ...
Assistance in study of third genders

థర్డ్ జెండర్ల చదువుకు సాయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
Cabinet meeting chaired by CM KCR for a while

మెడిసిన్ సీట్లు పెంచండి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి...
Record 40 degree highs across Telangana

మండుతున్న ఎండలు

ఆదిలాబాద్ జిల్లా చాప్రాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీల పైచిలుకు నమోదు ఈసారి 450 నుంచి 520 మండలాల్లో వడగాల్పులు హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43.3...

పగలు ‘సెగలు’

పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. వచ్చే...
From obligation to purchase Paddy grain center is escaping

ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’

ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్‌పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజుస్తోంది ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు...

నవో”దయ”లేని కేంద్రం

33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు కేవలం 9 విద్యాలయాలను మాత్రమే కేంద్రం ఇచ్చింది ఉభయ వాయిదా తీర్మానం ఇచ్చాం భారతదేశంలో తెలంగాణ లేదా? న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తా : ఎంపి నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో...
MP Nama Nageswara Rao press meet in Delhi

తెలంగాణపై ఎందుకింత కక్ష..

హైదరాబాద్: పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పామని, ఇవ్వాల్సినవి 8 ఏళ్ల నుంచి ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని కేంద్రం ప్రభుత్వంపై టిఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు....
Farooq Abdullah Comments on Kashmir Files

ద్వేషం నింపేందుకే కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం : ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ : ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే ద కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మంగళవారం ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన...
40 Injured as Football Stadium Gallery collapse in Kerala

ఫుట్ బాల్ టోర్నీలో అపశృతి.. 40మందికి తీవ్ర గాయాలు

తిరువనంతపురం: కేరళలోని మలప్పురం ఫుట్ బాల్ టోర్నీలో అపశృతి చోటుచేసుకుంది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా తీవ్రంగా...
Son family killed by father in Kerala

దారుణం.. 50సెంట్ల భూమికోసం కొడుకు కుటుంబాన్ని మసి చేశాడు..

 గాఢ నిద్రలో ఉండగా పెట్రోల్ పోసి నిప్పు, అంతకుముందే నీళ్ల ట్యాంకు ఖాళీ చేసిన తండ్రి  కొడుకు కోడలు, మనవరాళ్లూ మృతి  కేరళలో తెల్లవారుజామున దారుణం ఇదుక్కి: కేరళలో ఓ వ్యక్తి తన కుమారుడిని, కోడలిని, ఇద్దరు...
Centenary celebrations of Mathrubhumi magazine

పత్రికలతో విద్వేష ప్రచారాలు తగునా

  న్యూఢిల్లీ : ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. మాతృభూమి పత్రిక శతజయంతి ఉత్సవాల సందేశంలో ఆయన స్పందన...
Literacy Combats Poverty

‘అంగడి బడి’-అద్భుత ప్రయోగం

‘Literacy Combats Poverty, Improves Health and Promotes Social Development’ READ educational trust, South Africa ‘విద్యా ధనం శ్రేష్ఠధనం’ అని ఆర్యోక్తి. వేదకాలం నాటికే చదువు గొప్పతనాన్ని చాటుతూ...

రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు

రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...

Latest News