Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బీహార్, పంజాబ్ లోనే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 415మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ...
చండీగఢ్ ‘మున్సిపల్’ ఎన్నికల పరిశీలకునిగా ఎస్ఇసి పార్థసారధి
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే విధానాన్ని...
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236 కు చేరిక
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఈ వేరియంట్ బాధితుల సంఖ్య ఇప్పటివరకు 236 కు చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే...
పుట్టినచోట గిట్టుతోందా?
దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో...
దేశంలో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 57, తెలంగాణలో 25,ఎపిలో 2
న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి...
ఒమిక్రాన్ @ 215
కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు
వార్రూమ్లు యాక్టివేట్ చేయండి
అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు
జనసమూహాల నియంత్రణ
ప్రజారవాణాపై ఆంక్షలు
డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి
రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ...
శబరిమలలో ఆంక్షలు సడలింపు
రోజుకు 60వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు
నెయ్యాభిషేకం ఉదయం 7 గంటల నుంచి 12 వరకు
భక్తులు చేసుకునేలా మార్గదర్శకాలు
ఈనెల 19వ తేదీ నాటికి శబరిమలకు 8,11,235 మంది భక్తుల...
దేశంలో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145 కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడిలో...
20 నెలల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు
న్యూఢిల్లీ : మనదేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య ఆదివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో 7,081కొత్త కేసులు వెలుగు చూడగా, 264 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు...
కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
కొచ్చిన్: కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానంలో రూ.1.68కోట్ల విలువైన 3.36 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో...
11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు
హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు
ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అద్దె
టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్
హైదరాబాద్ : శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడపనున్న టిఎస్ఆర్టిసిఎండి సజ్జనార్ తెలిపారు. రాష్ట్రరోడ్డు రవా ణా సంస్థ ప్రతి సంవత్సరం తెలంగాణలోని వివిధ...
అమేథిలో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘జన్ జాగరణ్ అభియాన్’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాత నియోజకవర్గం అయిన అమేథిలో డిసెంబర్ 18న పాదయాత్ర చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ...
ఢిల్లీ కథాగల్కు జాక్పాట్
ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ...
అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి...
శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
తిరువనంతపురం: కేరళలోని శబరిమల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఆగి ఉన్న టెంపో వాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ...
8439 కొత్త కేసులు.. 9525 రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో గతకొద్ది కాలంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. మంగళవారం 12,13,130 మందికి కొవిడ్...