Wednesday, May 1, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
India reports 56211 new Covid 19 cases

దేశంలో కొత్తరకం కరోనాలు

తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్‌లను గుర్తించినట్లు...
Musk lost $ 15 billion in a single day

ఒక్క రోజులో $15 బిలియన్లు నష్టపోయిన మస్క్

  న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ నికర విలువ ఒక్క రోజులోనే 15.2 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆయన కంపెనీ టెస్లా షేరు...
BJP clean sweep in Gujarat municipalities

గుజరాత్ మున్సి’పోల్స్’‌లో బిజెపి క్లీన్‌స్వీప్

  రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలోనూ విజయ ఢంకా బోణీ కొట్టిన ఆప్, చతికిల పడిన కాంగ్రెస్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి క్లీన్‌స్వీప్ చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాల...
India permits Imran Khan's aircraft to use its airspace

పాక్ ప్రధాని గగన విహారానికి భారత్ అనుమతి

  న్యూఢిల్లీ : పాకిస్థాన్ అభ్యర్థనను భారతదేశం మన్నించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఫిబ్రవరి 23వతేదీ నుంచి శ్రీలంక దేశ పర్యటన కోసం భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాలని దాయాది దేశమైన పాకిస్థాన్ చేసిన...
PM Modi Invites Suggestions For August 15 Speech

మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్

మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ గత ఏడాది ఆరోగ్య రంగానికి ఓ ‘అగ్నిపరీక్ష కరోనా తర్వాత భారత్ పట్ల ప్రపంచవిశ్వాసం ఇనుమడించింది వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా సమయంలో ఆరోగ్య రంగంలో...
Delhi Court Bail granted to Disha Ravi

దిశారవికి బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ: టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశారవికి బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు మంగళవారం ఆమెకు బెయిలు మంజూరు చేసింది. రూ.లక్ష సొంత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. స్వీడన్‌కు...

రీజనల్ రింగ్‌రోడ్డుకు రాజకీయ రంగు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్‌ఆర్‌ఆర్ తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్‌ఎస్ ప్రణాళికలు రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం ఈ విషయాలను ప్రజల్లోకి...
CPI General secretary D Raja has written to PM Modi

విశాఖ ఉక్కు పరిశ్రమపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి

ప్రధాని మోడీకి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా లేఖ న్యూఢిల్లీ: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మంగళవారం...
PM Modi during 66th Convocation of IIT Kharagpur

ఐఐటి ఖరగ్‌పూర్ 66వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోడీ

న్యూఢిల్లీ: ఐఐటి అంటే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఐఐటి అంటే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఐఐటి ఖరగ్‌పూర్ 66వ...
Puducherry Political Crisis Update

తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
Rahul Gandhi leads tractor rally against farm laws in Kerala

భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం: సాగు చట్టాలపై రాహుల్ ధ్వజం

భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం ప్రపంచం చూస్తోంది..కాని కేంద్రానికే పట్టడం లేదు సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ధ్వజం వయనాడ్(కేరళ):వ్యవసాయం ఒక్కటే భారత మాతకు చెందిన వ్యాపారమని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.బిజెపి...
IT Raid on soybean products company in MP

సోయా ఉత్పత్తుల కంపెనీపై ఐటి దాడులు

సోయా ఉత్పత్తుల కంపెనీపై ఐటి దాడులు రూ. 450 కోట్ల అక్రమ ఆదాయం వెలికితీత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్‌లో ఐటి సోదాలు న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన సోయా ఉత్పత్తుల తయారీ సంస్థకు చెందిన కార్యాలయాలపై జరిగిన దాడులలో...
Suryakumar Yadav Selected T20s against England

ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది

ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది సూర్యకుమార్, కిషన్, తెవాటియాలకు మాజీల అభినందనలు ఢిల్లీ : ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్‌తో పాటు...
States Need to increase pace of Vaccination: Centre

రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా ముమ్మరంగా సాగించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లేఖల ద్వారా సూచించింది. వారంలో వ్యాక్సినేషన్ చేపట్టే రోజులను పెంచాలని, కనీసం నాలుగు...
Sreedharan’s entry will minimal impact in Kerala polls: Tharoor

శ్రీధరన్‌తో బిజెపి పరుగులు తీయదు: థరూర్

  న్యూఢిల్లీ : కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ రాజకీయ ప్రవేశంతో ఉండే ప్రభావం నామమాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి శశిథరూర్ చెప్పారు. అసలు రాష్ట్రంలో బిజెపి ప్రధాన పోటీదారే కాదని, ఇక శ్రీధరన్...
Bharat Chandrayaan-3 postponed to next year

భారత్ చంద్రయాన్-3 వచ్చే ఏడాదికి వాయిదా

  న్యూఢిల్లీ : భారత్ అంతరిక్ష యాత్ర చంద్రయాన్3 వాయిదా పడింది. 2022 లో దీన్ని చేపడతామని భారత అంతరక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ కె. శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 3, గగన్‌యాన్...
Corona Cases again rising in India

ప్రజలను కట్టడి చేయండి: కేంద్రం అత్యవసర లేఖలు

రాష్ట్రాలూ కరోనాపై హోషియార్ టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది....
CBI notice to wife of Mamata's nephew Abhishek Banerjee

మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్

మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్ బిజెపి బెదిరింపులకు భయపడమన్న టిఎంసి ఎంపి న్యూఢిల్లీ/కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సిబిఐ నోటీస్ జారీ...
Sonia Gandhi writes to PM modi on fuel price rise

ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మే మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ''చరిత్రలో...
Ration Rice‌ ATMs coming soon

త్వరలో రేషన్ రైస్‌ ఎటిఎంలు

  న్యూఢిల్లీ : రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అయితే కొత్త ఏడాది నుంచి...

Latest News