Thursday, May 16, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Manufacturing

సెల్‌ఫోన్ల తయారీకి కొత్త పథకం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : సెల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన...
Sitharaman

రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు

న్యూఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు సమర్పించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనా పద్దులు, వ్యయానికి సంబంధించిన వివరాలతో ప్రకటన విడుదల...
Student

విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం

న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు...
Murder

ప్రియుడిని చంపిన దంపతులు

  ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...
IT

ఉద్యోగులకు ఆదాయం పన్నులో శుభవార్త

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆదాయ పన్నులో మరిన్ని రాయితీలు కల్పించింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. రూ. 5 లక్షల...
Budget 2020-2021

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: ఆర్థిక శాఖ మంత్రి

  ఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెరుగుతోందన్నారు.  లోక్ సభలో బడ్జెట్ 2020-2021ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 2022...
budget

రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్

  ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్‌ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
budget

పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్ కాపీలు

  ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2020-20 ఆర్థిక బడ్జెట్‌ను మంత్రవర్గం ఆమోదించనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేపెట్టనున్నారు. లోక్ సభలో రెండో సారి...

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
Modi

ఆర్థికాంశాలపై చర్చ జరగాలి

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
President

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

  గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు . ఈ దశాబ్దం...
Coronavirus

కరోనా ఎమర్జెన్సీ

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్‌ఓ 213కు చేరిన మృతుల సంఖ్య చైనా అత్యవసర చర్యలు లోహియా ఆస్పత్రిలో అనుమానితులు బ్రిటన్‌లో రెండు కరోనా కేసులు బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
sbi-q3

దుమ్మురేపిన ఎస్‌బిఐ

 క్యూ3లో లాభం రూ.6,797 కోట్లు గతేడాదితో పోలిస్తే 41 శాతం వృద్ధి న్యూఢిల్లీ : డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సత్తా చాటింది. బ్యాంక్ లాభం రూ.6,797.25...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
Gandhi

గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
rahul-gandhi

ఆ షూటర్‌కు డబ్బులెవరిచ్చారు?

జామియా ఘటనపై రాహుల్ ధ్వజం మేం పెన్నులిస్తుటే వాళ్లు గన్నులిస్తున్నారు : కేజ్రీవాల్ న్యూఢిల్లీ : జామియా మిలియా కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సిఎఎ వ్యతిరేక ఆందోళన కాల్పులు జరపమని...

ప్రభుత్వం, కోర్టులు దోషులను కాపాడుతున్నాయి: నిర్భయ తల్లి

  న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. రేపు(శనివారం) ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు...
Nirbhaya case convicts

నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా

  న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రేపు (శనివారం) ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే...

Latest News