Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
కమల్ హాసన్ ఓ సూపర్-నోటా
ఆయన పార్టీకి ఒక్క సీటూ రాదు
కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమిళ నటుడు, మక్కళ్ నీతి మయ్యమ్(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ను ''సూపర్-నోటా''(ఇవిఎంలో నన్ ఆఫ్ ది ఎబవ్ ఆప్షన్)గా కాంగ్రెస్...
ఆర్మీకి తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్
న్యూఢిల్లీ : కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డివొ లేబొరేటరీ తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేసింది. ఆర్మీ ఉపయోగించేలా దీని బరువు 9 కిలోలకు పరిమితం చేశారు. చండీగఢ్ టెర్మినల్ బాలిస్టిక్...
మార్కెట్లోకి గెలాక్సీ ఎస్20 ఎఫ్ఇ 5జి
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఇ 5జి స్మార్ట్ఫోన్ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ 4జి, 5జి రెండు వేరియంట్లు అమెరికాలో గతేడాది సెప్టెంబర్ విడుదల చేసినప్పటికీ...
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆ బస్సు డ్రైవర్కు అంకితం: రజనీ
న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీ కాంత్కు అరుదైన పురస్కారం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ను...
కార్డియాక్ బైపాస్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: బైపాస్ సర్జరీ చేసుకున్న అనంతరం తాను కోలుకుంటున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం తెలిపారు. తనకు సర్జరీ చేసిన వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను త్వరగా...
కరోనా విలయతాండవం…. 72 వేలకు పైగా కేసులు
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో రెండో వేవ్ కొనసాగుతోంది. భారత్ లో కొత్తగా 72,330 మందికి కరోనా వైరస్ సోకగా 459 మంది చనిపోయారు. ఇప్పటి...
లింగ సమానత్వంలో భారత్కు 140వ స్థానం
లింగ సమానత్వంలో 28 స్థానాలు
దిగజారిన భారత్కు 140వ స్థానం: ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లూఇఎఫ్) వెల్లడించిన లింగ వివక్ష సూచి నివేదిక 2021లో భారత్ 28 స్థానాలు దిగజారింది....
బరితెగించిన బతుకు ఖర్చు!
దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దులు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్ ఎనలిటిక్స్ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి...
మే నెలలో పార్లమెంట్ మార్చ్
తేదీ త్వరలో ప్రకటిస్తాం: ఎస్కెఎం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా మే నెల మొదటి పక్షంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) తెలిపింది. రైతులతోపాటు ఈ ప్రదర్శనలో కార్మికులు, మహిళలు,...
వంటగ్యాస్ ధర రూ.10 తగ్గింపు
నేటి నుంచే అమలులోకి
న్యూఢిల్లీ: ఎల్పిజి సిలిండర్ ధర రూ.10 తగ్గించారు. దీంతో, ఢిల్లీలో 14.2 కిలోల ఇండేన్ ఎల్పిజి సిలిండర్ ధర రూ.809 అయింది. మిగతా కంపెనీలు కూడా ఇదేమేరకు తగ్తిస్తాయని ఇండియన్...
పిల్లల్లో ఫైజర్ టీకా వందశాతం సామర్థ్యం
న్యూఢిల్లీ : 12 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫైజర్ టీకా వందశాతం సామర్థ్యం చూపిస్తోందని వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు బయోఎన్టెక్ ఫైజర్ వెల్లడించాయి. పిల్లల్లో వందశాతం సామర్థ్యం చూపించిన టీకా...
దాడులకు కుట్ర పన్నిన లష్కరే ఉగ్రవాదికి పదేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్అలీకి పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీలోని ఎన్ఐఎ కోర్టు ఖరారు చేసింది. గత శుక్రవారమే అలీని దోషిగా కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించింది....
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పిఎల్ఐ పథకం
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని ఆహార తయారీ పరిశ్రమల రంగానికి(ఫుడ్ ప్రాసెసింగ్) రూ. 10,900 పెట్టుబడితో ఉత్పత్తితో ముడిపడిన రాయితీ(పిఎల్ఐ) పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...
బిజెపియేతర నేతలకు దీదీ లేఖలు
బెంగాల్: బిజెపియేతర నేతలకు బెంగాల్ సిఎం మమతా బెనర్జీ లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి సిఎం జగన్, ఎన్ సిపి చీఫ్ శరద్ పవార్,...
‘మీరు అబద్ధాలు వినాలనుకుంటే.. మోడీని చూడండి’
న్యూఢిల్లీ: అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్లో బుధవారం జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. అస్సాం ఎన్నికల...
సాగర సంగమం
టిఆర్ఎస్లోకి బిజెపి నేతల క్యూ
నాగార్జున సాగర్ నియోజక వర్గానికి చెందిన బిసి నాయకుడు కడారి అంజయ్య యాదవ్ బిజెపికి గుడ్బై
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా వేసుకున్న బలమైన...
కరోనా తీవ్రం
కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక
దేశంలో అత్యధిక కేసులున్న 10 జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలోనే
టెస్టింగ్, ట్రేసింగ్ జరిపి ఐసోలేషన్లో ఉంచాలని, మాస్క్లు లోపరహితంగా ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
క్లినికల్ ట్రయల్స్ దశలో మరి...
చేయూత ఇస్తున్న చేనేత!
చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ... పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి...
అసోం చరిత్ర , సంస్కృతిపై సిఎఎ దాడి : రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : అసోం చరిత్ర, భాష, సంస్కృతిపై దాడికే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను, కాంగ్రెస్ మహాకూటమిని గెలిపిస్తే అలాంటి చట్టాన్ని అమలు...
మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వారం రోజుల వ్యవధిలో మూడవ సారి పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్పై 22 పైసలు, డీజిల్పై 23 పైసలు తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు...