Friday, April 26, 2024

మార్కెట్లోకి గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఇ 5జి

- Advertisement -
- Advertisement -

Samsung Galaxy S20 FE 5G to launch in India

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఇ 5జి స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ 4జి, 5జి రెండు వేరియంట్లు అమెరికాలో గతేడాది సెప్టెంబర్ విడుదల చేసినప్పటికీ భారత్‌లో మాత్రం అక్టోబర్‌లో 4జి వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు 5జి ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 8జిబి రామ్ + 128 జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ.55,999గా కంపెనీ నిర్ణయం తీసుకుంది.

Samsung Galaxy S20 FE 5G to launch in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News