Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
దేశానికే ఉషోదయం బిఆర్ఎస్
చరిత్రలో విజేతలున్నారు. కాని “అధ్యయనం, దార్శనికత, విశ్వనీయత, రాజనీతిజ్ఞత” కలిగిన ‘లెనిన్, స్టాలిన్, వాషింగ్టన్, అబ్రహాంలింకన్, గాంధీ, నెహ్రూ, మావో, డెంగ్ సియావో పింగ్ వంటి ప్రజానేతలు అతి కొద్ది మందే! అరుదైన...
సాగు భూములను కాపాడుకోవాలి
ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాకు, మండలాలకు, గ్రామాలకు, పల్లెలకు కూడా వెళ్లడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ...
కుమ్మర వృత్తికి సాంకేతిక సాయం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన ‘చేనేత’, ‘కుమ్మర వృత్తి’, ‘కమ్మరి’, ‘వడ్రంగి’, ‘మేదరి’ మొదలగు వృతుల ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల...
పతన వృద్ధి రేటు!
ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి తగ్గిపోనున్నదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి కానరెన్స్ (అన్క్టాడ్) ఇటీవల హెచ్చరించింది. గత ఏడాది నమోదైన 8.2 శాతం నుంచి అది 5.7 శాతానికి పడిపోతుందని...
దేశాన్ని వెంటాడుతున్న పేదరికం
మన దేశంలో రోజు రోజుకీ పేదరికం, నిరుద్యోగం ప్రధానంగా పెరుగుతున్నాయి. ప్రతి మనిషి ఆదాయ మార్గాలు మాత్రమే పేదరికానికి ప్రధాన కారణం కాదు, ఆహారం, ఇల్లు, భూమి, ఆరోగ్యం పేదరికాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన...
గుజరాత్ అగరియాల అగచాట్లు
అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
సహాయ నిరాకరణోద్యమం
గాంధీయుగం:
భారత రాజకీయాలలో గాంధీయుగం ఆవిర్భావానికి అతడి అమోఘమైన వ్యక్తిత్వం అపారమైన మేధస్సు, వాస్తవ పరిస్థితులు తొడ్పడ్డాయి.
పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తూ సామాన్య ప్రజలలో ఒకడిగా...
ఇది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక
మీటర్లు పెట్టే మోడీ కావాలా? వద్దని కొట్లాడుతున్న కెసిఆర్ కావాలా?
మునుగోడు ఫలితం దేశానికి ఒక సందేశం.. ఇక్కడ దెబ్బ కొడితే నషాలానికి అంటాలి
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు?
దీనిపై...
‘డేంజర్’ లెవల్
ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
కడెం ప్రాజెక్టుకు భారీ వరద
యుద్ధప్రతిపాదికన 25 గ్రామాల
ప్రజలు పునరావాసానికి
సాయంత్రానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ
పెరిగిన వరద రాత్రి 10గం.కు
5లక్షల క్యూసెక్కులకు చేరిక
అధికార...
గౌడన్నల జీవన చిత్రం
ఆదిమానవుడు గీత కార్మికుడుగా ఎదిగిన తీరును చిత్రకారుడు కాన్వాస్ పై చిత్రించినట్లుగా పాటలో అద్భుతంగా ఆవిష్కరించాడు అంబటి వెంకన్న. వీ రు కవిగా, గాయకుడిగా, వ్యాసకర్తగా సాహితీలోకానికి సు పరిచితులు. వాగ్గేయకారుడిగా తెలంగాణ...
అగ్ని రగిలేది ఏ పథంలో..?
అగ్నిపథ్ పథకాన్ని దాదాపుగా పోలిన షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మిలిటరీ ఆఫీసర్ల నియామకాలను భారతీయ సైన్యం ప్రకటించినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత రాలేదు. దానికి కారణం పూర్తి స్థాయి ఆఫీసర్ నియామకాలతో...
అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్
సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...
ఉపాధి నిధుల్లో కోత వద్దు
కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి
రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం
18కోట్ల పని దినాలను
ఆమోదించాలి బకాయి పడిన
రూ.97కోట్ల 35లను వెంటనే
చెల్లించాలి గతంలో మాదిరిగా
ఎస్సి, ఎస్టిలకు...
రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
ఘోర అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ గోడౌన్లో
11 మంది ఆహుతి
ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు
మృతులంతా బీహార్ వాసులే
రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల
దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్గ్రేషియా
ప్రకటించిన రాష్ట్ర...
సంపాదకీయం: శతకోటీశ్వరులు!
దేశంలో 30 మిలియన్ల అమెరికన్ డాలర్ల (రూ. 226 కోట్లు) ఆస్తులు కలిగిన ఆధునిక అత్యధిక నికర విలువ (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) భాగ్యవంతుల సంఖ్య 2021లో 11 శాతం...
తుంగతుర్తి ప్రాంత రైతాంగం
గత మూడు సంవత్సరాలుగా ఖరీఫ్, యాసంగికి పుష్కలంగా కాళేశ్వరం జలాలు - ముఖ్యమంత్రి కేసిఆర్కు కృతజ్ఞత చెప్తున్న రైతులు
తుంగతుర్తి ప్రాంతంలో ముమ్మరంగా వరి సాగు
కాళేశ్వరం జలాలు, రైతు బంధు నిధులు ఏకకాలంలో రావడంతో...
ఉపాధి పెరిగింది
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు
మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...