Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...
లింగ సమానత్వ సాధనలో మహిళా నాయకత్వమే కీలకం
కరోనా మహమ్మారి కారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయి అర్ధాకలితో పోషకాహార లోపానికి గురయ్యారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
వృత్తి కులాల జీవన పరిణామాలు
బీడువారిన నేలను రెక్కలు ముక్కలు చేసుకొని సారవంతమైన క్షేత్రముగా తీర్చిదిద్దడమే కాకుండా కృషీవలుడు తీరుతీరుల పంటల్నిపండిస్తాడు. అట్లే సాహితీ క్షేత్రంలోప్రతిభావంతులైన వారు ఏక కాలంలో భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్యాన్ని సుసంపన్నం...
మంచు చంపేస్తుంది….
తెల్లవారుజామున వరుస ప్రమాదాలతో గాలీలో కలుస్తున్న ప్రాణాలు
ఉదయం ఎనిమిది గంటల వరకు వదలని మంచుదుప్పటి
రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని దుస్థితి
జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మం చుతెరలు...
కరోనా – 2
కరోనాతో యుద్ధరంగంలో టీకా సైన్యాలు మోహరిస్తున్నాయన్న శుభవార్త ప్రపంచ ప్రజల చెవులకు విందు చేస్తుంటే బ్రిటన్లో కోవిడ్ కొత్త అవతారం మొదలై భయోత్పాతాన్ని సృష్టించడం దేశదేశాల్లో వణుకు పుట్టిస్తున్నది. సార్స్ కొవ్ 2...
రైతును కష్టాల్లోకి నెట్టిన కేంద్రం
కోవిడ్ మహమ్మారికి మన దేశంలో లక్షలాది మంది బలవుతున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రైతు సంఘాలతో సంప్రదించకుండా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన...
ప్రైవేట్ ఉపాధ్యాయుల వెతలు
ఇటీవల కరోనా విపత్తుతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని ప్రభావం ప్రైవేట్ పాఠశాలల మనగడపై, ఆ ఉపాధ్యాయుల ఉద్యోగాలపై తీవ్రంగా పడింది. ఈ వృత్తిని నమ్ముకొని బతుకీడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల పరిస్థితి...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
సంచార జాతులకు చేయూత
సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన...
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి
మరో 53 మంది కూలీల గల్లంతు
భారీ వర్షాలకు కేరళ టీఎస్టేట్లో ఘోర దుర్ఘటన
కోచ్చి: భారీ వర్షాల కారణంగా ఇదుక్కి జిల్లా మున్నార్ కొండ ప్రాంతంలోని తేయాకు ఎస్టేట్లో...
భాగ్యనగరం భయం.. భయం
గ్రేటర్ మూడు జిల్లాలను చుట్టేసిన కరోనా భూతం
ఐదు నెలల్లో 35 వేలు కేసులు దాటిన పరిస్థితి
కంటైన్మెంట్ జోన్లు విధించినా రెక్కలు కట్టుకున్న వైరస్
ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే కరోనా కాటు తప్పదని వైద్యుల హెచ్చరికలు
హైదరాబాద్:...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి
యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...