Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
నిరుద్యోగం, నిరుపేదరికం!
కరోనా వైరస్పై యుద్ధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ దెబ్బ వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పుడు సరికొత్త పేదరికం చోటు చేసుకుంది. మార్చి 25 నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. దేశంలోని 12...
కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి....
కొత్తగా 158 కరోనా కేసులు
ఒక్క రోజే 158 పాజిటివ్లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
అమ్మ ఇక లేదని తెలియక.. హృదయ విదారక సంఘటన (వీడియో)
పాట్నా: తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలియని పసిబాలుడు.. తల్లి శవంపై కప్పిన వస్త్రాన్ని లాగుతూ లే అమ్మా అంటున్న దృశ్యం అందరినీ కలిచి...
కొత్తగా 52 కేసులు
జిహెచ్ఎంసిలో 33, మరో 15 మంది వలసకూలీలు, నలుగురు విదేశీయులకు వైరస్
చిలకలగూడలో ఇద్దరు ఎస్ఐలకు, బోయిన్పల్లి కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్లో 5 నెలల బాలుడికీ వైరస్
25 మంది డిశ్చార్జ్.. మరొకరి...
నిరుద్యోగంలోకి యువత!
అధిక శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన, కిందిమధ్యతరగతి వర్గంగానూ ఉన్న భారతదేశంలో దాదాపు మూడు మాసాల పాటు పనులు, పాట్లు లేని లాక్డౌన్ వల్ల పేదరికం మరెంతగా పేరుకుపోయి వుంటుందో, ఇంకెంతమంది...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె
మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
ప్రైవేటుకు బార్లా…
రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
రెడ్జోన్లల్లో జల్లెడ
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో వైద్యశాఖ బృందాలు రెడ్జోన్ల పరిధిలోని ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి వైరస్ సోకితే ఇంటి...
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీః వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మ...
బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి
ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు.
రూ 20 లక్షల...
20 లక్షల కోట్లు
లాక్డౌన్ 4.0
‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ
దేశ జిడిపిలో ఇది 10 శాతం
కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్డౌన్
ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
విమర్శలు చేసేందుకు ఇది సమయం కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ తో పాటు మరిన్ని అంశాలపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ అన్నారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలని రాహుల్...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
ఆర్థిక పునరుద్ధరణ ఎలా?
మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష
పెట్టుబడుల వ్యూహాలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా...
ఎక్కడోళ్లు అక్కడికెళ్లొచ్చు
ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు,
టూరిస్టులు, భక్తులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
రాష్ట్రాల పరస్పర అంగీకారం అవసరం
తరలింపునకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకోవాలి
అందరికీ స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి, ఆరోగ్య పరీక్షలు
లాక్డౌన్ నిబంధనల్లో...
వితరణశీలురకు విన్నపం
లోకాన్ని ఏ వ్యాధి, ఉపద్రవం ముంచక ముందే నిరుద్యోగం, ఉపాధి లేమీ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలు బయట పెట్టడానికి వీలులేని కరోనా లాక్డౌన్లో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకుంటేనే గుండె...