Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఆధారాల్లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అనడం క్రూరమే
బాంబే హైకోర్టు వ్యాఖ్య
ముంబై : ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు వెల్లడించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ...
రాజకీయ దురుద్దేశాలతో నాపై తప్పుడు ఆరోపణలు
సొలిసిటర్ జనరల్పై బఘేల్ ఆగ్రహం
రాయపూర్/న్యూఢిల్లీ: రాజకీయ దురుద్దేశాలతో తనను అప్రతిష్ట పాల్జేయడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనపై సుప్రీంకోర్టులో తప్పుడు, మోసపూరిత ఆరోపణలు చేస్తున్నారంటూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం...
ఫీజులు ఖరారు
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు
40 కాలేజీల్లో రూ.లక్ష దాటిన ఫీజులు
కనీస ఫీజును రూ.45 వేలకు పెంపు
అత్యధికంగా ఎంజిఐటీలో రూ.1.60 లక్షలుగా ఫీజు
సిబిఐటి, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్
కాలేజీల్లో రూ. 1.40 లక్షలుగా...
ఫ్రీ సింబల్స్తో పరేషాన్
జయాపజయాలను ప్రభావితం చేస్తున్న ఒకే రకమైన గుర్తులు
2018లో జహీరాబాద్లో బుల్డోజర్కు 4330 ఓట్లు, అదే సిపిఎంకు 1036 ఓట్లు నర్సంపేటలో
కెమెరా గుర్తుకు 9052 ఓట్లు బిజెపి, బిఎస్పిలకు కలిపి 2612...
కేరళ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో, మీడియా నివేదికల ప్రకారం,...
కారును పోలిన గుర్తులపై న్యాయ పోరు
ఆ 8 గుర్తులను తొలగించండి
టిఆర్ఎస్ లేఖకు స్పందించని ఇసి,
నేడు హైకోర్టుకు గులాబీ పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ టిఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది....
ఉపా కేసులో ‘ఊరట’!
పాలకులు, పోలీసులు, కోర్టులు ప్రజాస్వామ్య రాజ్యాంగ హితంగా ఉన్న చోటనే సరైన న్యాయం జరుగుతుంది.ఇందులో ఎక్కడ లోపం వున్నా చట్టం, న్యాయం పేరిట జరిగే ప్రక్రియకు పౌరులు బలైపోతారు. ఇది గతంలో చాలా...
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి
జైలు నుంచి తక్షణమే విడుదల చేయలని బొంబే హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ బొంబే హైకోర్టు ఉపశమనం కలిగించింది. గత ఐదుసంవత్సరాలపాటు అర్బన్ నక్సల్ ఆరోపణలతో జైలులో ఉన్న సాయిబాబాను వెంటనే...
గ్రీన్ మంకీ పబ్పై కేసు నమోదు
హైదరాబాద్ : హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన గ్రీన్ మంకీ పబ్బుపై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని గ్రీన్ మంకీ పబ్ నిర్వాహకులు...
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదల
నాగ్పుర్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్పుర్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. తక్షణమే జైలు నుంచి...
సంపాదకీయం: భిన్న తీర్పులు
ఉడుపి కేంద్రంగా కర్నాటకను కుదిపేసిన హిజాబ్ (ముస్లిం మహిళలు ధరించే తలగుడ్డ) కేసులో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన పరస్పర విరుద్ధ తీర్పులు వివాదాన్ని ఎటూ తేల్చలేదు. దీనితో హిజాబ్...
పబ్బుల్లో సంగీత నిషేధంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్ !
హైదరాబాద్: రాత్రి 10 దాటిన తర్వాత హైదరాబాద్ పబ్బుల్లో సంగీత నిషేధం అన్నది హైదరాబాద్ తాలిబనైజేషన్ కాగలదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. యువతకు కాసింత సంతోషం ఎందుకు ఉండకూడదని...
హిజాబ్ వివాదంపై సుప్రీంలో భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వివాదంపై సుప్రీం కోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ అంశంపై గతంలో సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. తాజాగా దానిపై ద్విసభ్య...
మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితాపై స్టే ఇవ్వ నిరాకరించిన కోర్టు
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితా శుక్రవారం విడుదల చేయనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రచురణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గురువారం నిరాకరించింది. గత ఎన్నికలు జరిగిన 2019 నుంచి మునుగోడుకు సంబంధించిన...
కర్నాటక హిజాబ్ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కర్నాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. హిజాబ్ పై ధర్మాసనం భిన్న అభిప్రాయాలతో తీర్పు నిచ్చింది. ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. విద్యార్థినుల చదువుకే...
హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
బెంగళూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని రద్దు చేసేందుకు నిరాకరిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన...
పశువుల లంపీ స్కిన్ వ్యాధిపై 31న సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ : పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారై కొన్ని వేలమంది పశువులను బలిగొన్న లంపీస్కిన్ వ్యాధిపై దాఖలైన పిటిషన్ను అక్టోబర్ 31న విచారిస్తామని బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. అత్యవసర విచారణ జాబితాలో...
బిసి జాబితాలో మార్పులు చేర్పులపై జోక్యానికి సుప్రీం ‘నో’
కేటగిరిలో మార్పులపై
అధ్యయనం చేయాలని
తెలుగు రాష్ట్రాల బిసి
కమిషన్లకు ఆదేశం
న్యూఢిల్లీ : బిసి ఉప కులాల జాబితా నుంచి కొన్ని కులాల తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బిసి ఉప...
క్యాన్సర్తో ఎయిమ్స్లో కశ్మీరు వేర్పాటువాద నాయకుడు మృతి
న్యూఢిల్లీ: దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ అల్లుడు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధితో ఎయిమ్స్లో కన్నుమూశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల...
జడ్జిల నియామక కసరత్తు నిలిపివేత…
అమరావతి: సుప్రీం కోర్టులో జడ్జిల నియామక ప్రక్రియ తాత్కాలికంగా కొలీజియం నిలిపివేసింది. హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు ఎంపిక చేసే ప్రక్రియను నిలిపివేశారు. కొలీజియంలో ఇద్దరు సీనియర్ జడ్జిల అభ్యంతరం తెలపడంతో నిలిపివేసినట్లు ప్రకటించారు....