Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
వరదలతో 30 మంది చనిపోయినా కెసిఆర్ ఎందుకు పరామర్శించడంలేదు…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సిఎం కెసిఆర్ పట్టించుకోవడంలేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం రేవంత్ ఉప్పల్, ఎల్ బి నగర్ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్...
1000 హరిత గ్రామాలు
హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...
సహాయ, పునరావాస చర్యలపై సిఎం కెసిఆర్ ఆరా
రెండోరోజూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ముఖ్యమంత్రి
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమన్వయానికి ఆదేశం
బాధితులకు సిఎం కార్యాచరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిఎం కె.చంద్రశేఖర్రావు రెండో...
వరద బాధిత ప్రాంతాలలో బిజెపి బృందాల పర్యటన
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో బిజెపి బృందాలు పర్యటిస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి పది...
ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలి: అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్ :నగరంలో వరద ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్ కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వరద సమస్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పార్టీ...
పులితోనే జీవవైవిధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నేడు ప్రపంచ పులుల దినోత్సవం
హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ...
రాజకీయం చేయొద్దు
వర్షాలను కూడా రాజకీయం చేయవద్దని, చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఐటి, పురపాలక శా ఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్ష నాయకులకు సూచించా రు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల...
వరదలపై సిఎం కెసిఆర్ నిరంతరం సమీక్ష….
జిల్లా మంత్రులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్న సిఎం
ఎన్టీఆర్ఎప్ బృందాలు, హెలికాప్టర్లు ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరద ముంపు ప్రాంతాల అధికారులు అలర్ట్గా ఉండాలి ఆదేశాలు
జల దిగ్భందంలో ఉన్న మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు...
తెలంగాణ రాష్ట్రంలోనే క్రైస్తవులకు రక్షణ : మంత్రి కొప్పుల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్ని విధాలా మేలు జరుగుతోందని ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్...
త్వరలో రూ.52కోట్లతో కొత్త మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం
కాచిగూడ : మంత్రి కెటిఆర్ నేతృత్వంలో నాలాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకన్న అన్నారు. వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి ముంపు సమస్యకు...
మంత్రి కొప్పుల, ఎంఎల్ఎలతో ఎంఎల్సి కవిత భేటీ
హైదరాబాద్ : ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్,పలువురు ఎంఎల్ఎలు,ఎంఎల్సిలు, ఇతర పార్టీ నేతలతో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం...
అధునాతన పద్దతి తో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం
ఇల్లంతకుంట: అధునాతన పద్దతితో, అన్ని సౌకర్యలతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఆస్పత్రి ఏర్పాటు కోసం మంత్రి కేటిఆర్ బర్త్ డే గిఫ్ట్ గా రూ.9కోట్లు మంజూరు చేశారని...
విఆర్ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ...
నిరంతరం మీరే స్ఫూర్తి..
మన తెలంగాణ/హైదరాబాద్:‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం నా హృదయంలో చెరిపినా చెరిగిపోనిది. మీ అంకితభావం, దయాగుణం, దూరదృష్టి గల నాయకత్వం మాకు నిరంతరం స్ఫూర్తిదాయకమే’ అంటూ...
ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్
కరీంనగర్: గాడ్ ఆఫ్ తెలంగాణ సిఎం కెసిఆర్ అయితే... ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కెటిఆర్ అని బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ తెలంగాణ...
మానవ మనుగడకు చెట్లు జీవనాడి
కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటిన తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్ : మానవ మనుగడకు చెట్లు జీవనాడుల అని బిఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
యాద్రాదిలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక...
బ్రహ్మకుమారీస్ కల్పతరువు -2 ప్రారంభం
హైదరాబాద్ : బ్రహ్మకుమారీలు కల్వతరువు పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. యోగా, ఆధ్యాత్మికతను ప్రజలకు...
సిఎం కెసిఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యం
బిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కెటిఆర్ బర్త్డే వేడుకలు
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్,...
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కుత్బుల్లాపూర్: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాల ఎ లాంటి ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, గత కొద్దీ సంవత్సరాల నుంచి చేపడుతున్న అభివృద్ధి పనుల...