Tuesday, April 30, 2024

తెలంగాణ ఎలక్షన్స్: ఓటు వేసిన పవన్ కళ్యాణ్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన ఓటు వేశారు.

ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News