Sunday, April 28, 2024

పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసలు పెంపు..

- Advertisement -
- Advertisement -

In Rajasthan liter of petrol costs Rs. 102.15

న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో పెట్రో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.69, డీజిల్‌ ధర రూ.98.42కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.115.50, డీజిల్ ధర రూ.106.62కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.13, డీజిల్ ధర రూ.107.40కు పెరిగాయి.చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.35, డీజిల్ ధర రూ.102.59కు చేరుకుంది.

Petrol and diesel Prices hiked in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News