Sunday, April 28, 2024

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పోచారం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న స్పీకర్ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.దర్శనానంతరం పోచారం శ్రీనివాసరెడ్డి గారి దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు.

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌‌, జిల్లా. కలెక్టర్. జి. రవి, ఎంఎల్ఎ లు సంజయ్ కుమార్, రవి శంకర్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఆర్డీవో మాధురి, మరియు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News